వామ్మో ఇది మన నగర పంచాయతీ ..కాలం చెల్లిన నగర పంచాయతీ చూస్తే ప్రజలకు భయం వేస్తుంది

0
468

పేరుకే నగర పంచాయతీ అభివృద్ధి మాత్రం నోచుకోవడం లేదు, వర్షం వస్తే చాలు కంప్యూటర్లు,ఫైళ్లను మూత వేయాల్సిందే మరి, గూడూరు లో 70 నుంచి 80 సంవత్సరాలు క్రితం నిర్మించిన నగర పంచాయతీ భవనం పెంకులు పగిలిపోయి వర్షం వస్తే ముఖ్యమైన కంప్యూటర్ లు ఫైళ్లన్నీ తడిసిపోతు న్నాయి.

నేటికీ ఈ గూడూరు నగర పంచాయతీ గా నడుస్తున్నది,కాలం చెల్లిన భవనాలను చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది ఉద్యో గులు ఆయా ఆఫీస్ ల్లో విధులు నిర్వహిస్తుంటారు. ఓ మోస్తరు వర్షం పడినా.. ఆయా కార్యాలయాల్లోని శ్లాబులు, పెంకులూడి పడటం సర్వ సాధారణంగా 

మారుతుంది. ఇక వర్షం వస్తే నీరంతా ఆఫీస్.లోకి చేరడం మొదలవుతుంది . వర్షం నీటి లీకులు, తడిచిపోయి చెమ్మతో ఉన్న గోడల కారణంగా కలప, గోడలు దెబ్బతిని ఎప్పు డూ ఇదే ఫైళ్లను నానిపోతాయి అన్న భయంతో అధికారులు, మరి 15 సంవత్సరాల కిందట నగర పంచాయతీ నూతన నిర్మాణం చేపట్టారు కానీ మధ్యలో ఆపేశారు నాయకులు మారింది నూతన భవనం పూర్తి కాలేదు 70 నుంచి 80 సంవత్సరాల పాత నగర పంచాయతీ ఆఫీస్ ఎటువంటి మరమ్మతులకు నోచుకోని భవనాల్లోనే అనేక ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయి.ఓకే ఆఫీసులో సచివాలయ సిబ్బంది మెప్మా సిబ్బంది సంబంధిత అధికారులు విస్మరించటంతో వసతులు లేక సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా నూతన నగర పంచాయతీ కట్టించి ఇటు అధికారులకు అటు ప్రజలకు మేలు కలుగుతుందని ఆశిస్తున్నాను

Search
Categories
Read More
Himachal Pradesh
“CM Sukhu Urges Youth to Drive Green Development” |
Himachal Pradesh Chief Minister Sukhvinder Singh Sukhu has underlined the urgent need to balance...
By Bhuvaneswari Shanaga 2025-09-19 10:01:50 0 103
Andhra Pradesh
పంట రేషన్ & ధాన్యం కొనుగోలు |
పంట రేషన్ & ధాన్యం కొనుగోలు: కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 30 లక్షల టన్నుల ధాన్యం ఆమోదం...
By BMA ADMIN 2025-10-14 07:48:54 0 68
Tamilnadu
Hinduja Group Pledges ₹7,500 Cr for Tamil Nadu EV Ecosystem |
The Hinduja Group has committed ₹7,500 crore to develop Tamil Nadu’s electric vehicle...
By Pooja Patil 2025-09-16 10:19:24 0 167
Andhra Pradesh
సమస్యల పరిష్కారం కోసం సమ్మె హెచ్చరిక |
విజయవాడలో నేడు విద్యుత్ శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతోంది....
By Bhuvaneswari Shanaga 2025-10-13 06:38:14 0 30
Andhra Pradesh
విజయవాడలో బీజేపీ నేతల ప్రెస్‌మీట్‌ హాట్‌ టాపిక్‌ |
విజయవాడ: బీజేపీ కీలక నేతలు మాధవ్, సత్యకుమార్, పురంధేశ్వరి నేడు ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం...
By Bhuvaneswari Shanaga 2025-10-22 06:03:01 0 33
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com