వామ్మో ఇది మన నగర పంచాయతీ ..కాలం చెల్లిన నగర పంచాయతీ చూస్తే ప్రజలకు భయం వేస్తుంది

0
606

పేరుకే నగర పంచాయతీ అభివృద్ధి మాత్రం నోచుకోవడం లేదు, వర్షం వస్తే చాలు కంప్యూటర్లు,ఫైళ్లను మూత వేయాల్సిందే మరి, గూడూరు లో 70 నుంచి 80 సంవత్సరాలు క్రితం నిర్మించిన నగర పంచాయతీ భవనం పెంకులు పగిలిపోయి వర్షం వస్తే ముఖ్యమైన కంప్యూటర్ లు ఫైళ్లన్నీ తడిసిపోతు న్నాయి.

నేటికీ ఈ గూడూరు నగర పంచాయతీ గా నడుస్తున్నది,కాలం చెల్లిన భవనాలను చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది ఉద్యో గులు ఆయా ఆఫీస్ ల్లో విధులు నిర్వహిస్తుంటారు. ఓ మోస్తరు వర్షం పడినా.. ఆయా కార్యాలయాల్లోని శ్లాబులు, పెంకులూడి పడటం సర్వ సాధారణంగా 

మారుతుంది. ఇక వర్షం వస్తే నీరంతా ఆఫీస్.లోకి చేరడం మొదలవుతుంది . వర్షం నీటి లీకులు, తడిచిపోయి చెమ్మతో ఉన్న గోడల కారణంగా కలప, గోడలు దెబ్బతిని ఎప్పు డూ ఇదే ఫైళ్లను నానిపోతాయి అన్న భయంతో అధికారులు, మరి 15 సంవత్సరాల కిందట నగర పంచాయతీ నూతన నిర్మాణం చేపట్టారు కానీ మధ్యలో ఆపేశారు నాయకులు మారింది నూతన భవనం పూర్తి కాలేదు 70 నుంచి 80 సంవత్సరాల పాత నగర పంచాయతీ ఆఫీస్ ఎటువంటి మరమ్మతులకు నోచుకోని భవనాల్లోనే అనేక ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయి.ఓకే ఆఫీసులో సచివాలయ సిబ్బంది మెప్మా సిబ్బంది సంబంధిత అధికారులు విస్మరించటంతో వసతులు లేక సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా నూతన నగర పంచాయతీ కట్టించి ఇటు అధికారులకు అటు ప్రజలకు మేలు కలుగుతుందని ఆశిస్తున్నాను

Search
Categories
Read More
Telangana
స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్
విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్లు చేయడంతో పాటు...
By Krishna Balina 2026-01-24 14:40:50 0 315
Telangana
స్వర్గీయ ఇందిరా గాంధీ 108 వ జయంతి— నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి...
By Sidhu Maroju 2025-11-19 07:37:40 0 176
Andhra Pradesh
మెప్మా ఉద్యోగులు ధర్నా
విశాఖ కలెక్టరేట్ ఎదుట మెప్మా ఉద్యోగులు ధర్నా చేశారు. విశాఖ కార్పొరేటు పరిధిలో పని చేస్తున్న...
By Mobbu Venkatramana 2026-03-16 09:12:35 0 309
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com