వామ్మో ఇది మన నగర పంచాయతీ ..కాలం చెల్లిన నగర పంచాయతీ చూస్తే ప్రజలకు భయం వేస్తుంది,,,

0
466

పేరుకే నగర పంచాయతీ అభివృద్ధి మాత్రం నోచుకోవడం లేదు, వర్షం వస్తే చాలు కంప్యూటర్లు,ఫైళ్లను మూత వేయాల్సిందే మరి, గూడూరు లో 70 నుంచి 80 సంవత్సరాలు క్రితం నిర్మించిన నగర పంచాయతీ భవనం పెంకులు పగిలిపోయి వర్షం వస్తే ముఖ్యమైన కంప్యూటర్ లు ఫైళ్లన్నీ తడిసిపోతు న్నాయి.

నేటికీ ఈ గూడూరు నగర పంచాయతీ గా నడుస్తున్నది,కాలం చెల్లిన భవనాలను చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది ఉద్యో గులు ఆయా ఆఫీస్ ల్లో విధులు నిర్వహిస్తుంటారు. ఓ మోస్తరు వర్షం పడినా.. ఆయా కార్యాలయాల్లోని శ్లాబులు, పెంకులూడి పడటం సర్వ సాధారణంగా 

మారుతుంది. ఇక వర్షం వస్తే నీరంతా ఆఫీస్.లోకి చేరడం మొదలవుతుంది . వర్షం నీటి లీకులు, తడిచిపోయి చెమ్మతో ఉన్న గోడల కారణంగా కలప, గోడలు దెబ్బతిని ఎప్పు డూ ఇదే ఫైళ్లను నానిపోతాయి అన్న భయంతో అధికారులు, మరి 15 సంవత్సరాల కిందట నగర పంచాయతీ నూతన నిర్మాణం చేపట్టారు కానీ మధ్యలో ఆపేశారు నాయకులు మారింది నూతన భవనం పూర్తి కాలేదు 70 నుంచి 80 సంవత్సరాల పాత నగర పంచాయతీ ఆఫీస్ ఎటువంటి మరమ్మతులకు నోచుకోని భవనాల్లోనే అనేక ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయి.ఓకే ఆఫీసులో సచివాలయ సిబ్బంది మెప్మా సిబ్బంది సంబంధిత అధికారులు విస్మరించటంతో వసతులు లేక సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా నూతన నగర పంచాయతీ కట్టించి ఇటు అధికారులకు అటు ప్రజలకు మేలు కలుగుతుందని ఆశిస్తున్నాను

Search
Categories
Read More
Telangana
పాలు పలిగాయని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూకట్ పల్లి పోలీసులు
కూకట్‌పల్లిలో హెరిటేజ్ పాకెట్ పాలు పగిలిపోయాయని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులు. ...
By Sidhu Maroju 2025-06-24 12:38:15 0 1K
Andhra Pradesh
చంద్రబాబు అడిగిన రాజకీయాల్లోకి రాను నారా బ్రాహ్మణి
*చంద్రబాబు అడిగినా రాజకీయాల్లోకి రాను: నారా బ్రాహ్మణి*   రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్న...
By Rajini Kumari 2025-12-16 09:40:33 0 17
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com