తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో

0
718

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కి చెందిన ఇద్దరు డిఎస్పీ లు మృతి చెందడం పై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు...పార్లమెంట్ సమావేశలలో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ గారు ఒక ప్రకటన ద్వారా మృతులకు సంతాపం తెలిపారు...ఓ కేసు విషయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కి వెళ్తున్న ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డిఎస్పీ లు చక్రదర్ రావు, శాంతారావు లు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు...ఇక ప్రమాదం లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తునానన్న ఎంపీ నాగరాజు గారు , మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు...

Search
Categories
Read More
Bharat Aawaz
🌟 HANA Honorary Awards – Celebrating Silent Champions of Change
In a world where genuine efforts often go unnoticed, the HANA Honorary Awards emerge as a...
By Bharat Aawaz 2025-06-28 12:13:28 0 1K
Telangana
ఫోన్ ట్యాపింగ్ ఎట్ మల్కాజ్గిరి కాంగ్రెస్ లీడర్స్
*ఫోన్ ట్యాపింగ్ @ మల్కాజిగిరి లీడర్స్. *మల్కాజ్గిరి ని వదలని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.మైనంపల్లి...
By Vadla Egonda 2025-06-18 19:57:24 0 1K
Business EDGE
🌍 Rural to Global: No City Needed to Succeed
🌍 Rural to Global: No City Needed to Succeed Even a Mobile and a Voice Can Start Your Media...
By Business EDGE 2025-04-30 07:44:28 0 4K
Andhra Pradesh
గూడూరు నగర పంచాయత్ లొ మునగాల
మునగాల జ్యోత్స్నా 7ఇయర్స్ సురేంద్ర కొతగేరి రోడ్ వీధి ము నా గాలా రోడ్ డెంగీ పొడిటివ్ కేసు ని...
By mahaboob basha 2025-06-19 14:42:14 1 1K
Bharat Aawaz
Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live
📰 Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live India's ground-level...
By Bharat Aawaz 2025-06-27 12:14:59 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com