శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని.

0
487

హైదరాబాద్ జిల్లా/ సికింద్రాబాద్ : మానవాళికి భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు ధర్మ మార్గాన్ని బోధించారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శనివారం సికింద్రాబాద్ లోని సంగీత్ థియేటర్ సమీపంలో గల ఇస్కాన్ టెంపుల్ ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మం, ప్రేమ, కరుణ బోధనలు నేటికీ మనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. పూజల అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి ప్రసాదాలు అందజేశారు.

    -sidhumaroju

Search
Categories
Read More
Telangana
బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్ ప్రోగ్రాం. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో ఈరోజు స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్...
By Sidhu Maroju 2025-10-27 10:50:08 0 52
Telangana
CBI విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో పసివారి పిలుపు|
హైదరాబాద్ జిల్లా:దేశంలో కొన్ని దగ్గు మందుల వాడకంతో పసిప్రాణాలు మృత్యువాత పడుతున్న ఘటనలు తీవ్ర...
By Bhuvaneswari Shanaga 2025-10-07 08:35:08 0 62
Maharashtra
Rain Alerts in Maharashtra Caution or Overreaction
The India Meteorological Department (#IMD) has issued orange and yellow alerts for Pune, Raigad,...
By Pooja Patil 2025-09-15 04:33:58 0 56
Telangana
ఈ స్థితిలో జోక్యం కాదు: సుప్రీం వ్యాఖ్యలు |
తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై కొనసాగుతున్న చర్చలకు సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు కీలకంగా మారాయి....
By Bhuvaneswari Shanaga 2025-10-08 05:44:57 0 124
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com