'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్' లో జరిగిన స్నేహితుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నాయకులు

0
653

సికింద్రాబాద్/ బేగంపేట్.

బేగంపేట్ లోని 'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్ హైదరాబాద్' లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, హాజరై అంధుల కోసం ఏర్పాటుచేసిన విద్యాలయాన్ని సందర్శించి వ్యవస్థాపకులు సాయిబాబాగౌడ్ జ్యోతిలను అభినందించారు. అలాగే హనుమాన్ చాలీసా మల్కాజ్గిరి భక్తమండలి నిర్వహకులు ఫణి బృందం, నాగేశ్వరరావు, శివకృష్ణ, రాకేష్, పలువురు పిల్లలలో భక్తి భావం పెంపొందించి ఆత్మస్థైర్యం నెలకొల్పడం గొప్పదని అభివర్ణించారు. ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్ హేమంత్ పటేల్ వంశీ ముదిరాజ్, పలువురు భక్తులు సమాజ సేవకులు తదితరులు హాజరయ్యారు.

   -సిద్దుమారోజు 

Search
Categories
Read More
Andhra Pradesh
స్వచ్ఛమైన మద్యం స్కామ్: సిబిఐ విచారణకు అమిత్ షాకు వైసీపీ లేఖ |
స్వచ్ఛమైన మద్యం కుంభకోణంలో వై.ఎస్.ఆర్.సి.పి. (YSRCP) కీలక డిమాండ్‌ను ముందుకు తెచ్చింది....
By Meghana Kallam 2025-10-11 05:34:32 0 58
Gujarat
Nila Spaces to Invest ₹900 Cr in GIFT City Project |
Nila Spaces Ltd has announced an investment of ₹900 crore to develop a new housing project in...
By Bhuvaneswari Shanaga 2025-09-22 12:09:57 0 48
Karnataka
Mysuru Dasara 2025 Kicks Off with Grand Inauguration |
The Mysuru Dasara festival 2025 has officially begun with an elaborate inauguration attended by...
By Bhuvaneswari Shanaga 2025-09-22 10:31:49 0 44
Andhra Pradesh
కేఎల్‌ విద్యార్థుల శాటిలైట్‌ను పరిశీలించిన కేంద్ర మంత్రి |
గుంటూరు జిల్లా:తాడేపల్లిలోని కేఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీకి నేడు కేంద్ర మంత్రి...
By Bhuvaneswari Shanaga 2025-10-18 08:36:08 0 46
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com