శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించండి
Posted 2025-08-03 16:39:26
0
690
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటాపురం డివిజన్ కానాజిగూడ వాసులు వారి కనజిగూడ బస్తీలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేయాలని, బస్తీలో నెలకొన్న సమస్యలు, త్రాగునీరు, పైపులైను వేయించాలని, స్పీడ్ బ్రేకర్లు వేయించాలని, బోర్వెల్ రిపేర్ చేయించాలని, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని, రేషన్ కార్డులు ఇప్పించాలని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో వీరేష్ సురేష్, కన్నా , సంతోష్ నిఖిల్ నాని అరుణ్, జమున, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
-సిద్దుమారోజు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
హరిహర వీరమల్లు సినిమా విజయవంతం అయిన సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం లో అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసిన జనసేన నాయకులు
సికింద్రాబాద్...
గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన...
విజయవాడ పింఛన్ అందించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
*విజయవాడ నగరపాలక సంస్థ*
*31-12-2025*
*పింఛను లబ్దిదారులకు పింఛను అందించిన...
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
హైదరాబాద్ : GHMC(కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల)...
TYPHOID OUTBREAK IN GUJARAT
The recent typhoid outbreak in Gandhinagar, with over 150 people hospitalised and children losing...
సహకార సంస్థల అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు మిర్చి యార్డు చైర్మన్గా నూతనంగా నియమితులైన శ్రీ కుర్రా అప్పారావు సోమవారం గుంటూరు...