విజయవాడ భవానిపురం జోగి నగర్ ఇళ్ళ కూల్చివేత బాధితులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి

0
164

విజయవాడ

 

*వైసిపి అధినేత వైఎస్ జగన్ :*

 

25 సంవత్సరాలుగా‌ ఇక్కడే ఉంటున్నారు

 

సుప్రీంకోర్టులో న్యాయపోరాటం జరుగుతోంది

 

డిసెంబరు 31 వరకు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది

 

42 కుటుంబాలను 200 మంది‌ పోలీసులు వచ్చి నిర్లక్ష్యంగా ఇల్లు కూల్చారు

 

పెద్దల సహకారంతోనే ఇంత అకస్మాత్తుగా కూల్చారు 

 

అధికార దుర్వినియోగం చేస్తూ అందరినీ రోడ్డు పాలు చేశారు 

 

2.17 ఎకరాలు రూ.150 కోట్లు విలువైన భూమి ఇది

 

ఇందులో ప్రయివేటు వారు ఎంటర్ అయ్యారు

 

2016లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు 

 

ఫేక్ సొసైటీ ఏర్పాటు చేసి దోపిడీ చేశారు 

 

జనసేన కార్పోరేటర్ కూడా ఇందులో భాగస్వామి

 

పోలీసులు అన్యాయస్తులకు మద్దతు ఇచ్చి ఇళ్ల కూల్చివేతకు కు‌సహకరించారు 

 

25 ఏళ్లుగా ఉంటున్నారు

 

అన్ని రకాల అనుమతులు ఇచ్చారు కూడా

 

బ్యాంకు రుణాలు కూడా వచ్చాయి

 

ఎన్నో ఏళ్లుగా ఈఎంఐలు కూడా కడుతున్నారు

 

స్థలం వేరే వారిది ఐతే అప్రూవల్ ఎలా ఇచ్చారు?

 

కరెంటు, డ్రైన్స్ ఎలా ఇచ్చారు?

 

బ్యాంకు లోన్లు ఎలా ఇచ్చారు? 

 

అన్నీ సవ్యంగా ఉన్నందునే ఇల్లు కట్టుకున్నారు

 

కొనుగోలు జరిగేటప్పుడు కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు

 

ఎవరూ అభ్యంతరం చెప్పలేదు

 

రూ.150 కోట్ల విలువైన స్థలం కబ్జా కోసం పేదలను రోడ్డున పడేశారు 

 

ఈ ప్రభుత్వం పేదలను పట్టించుకోదా? 

 

చంద్రబాబును మూడుసార్లు, లోకేష్ ని రెండు సార్లు కలిశారు

 

కానీ వాళ్ల మనుషులే కుట్ర పన్ని పేదలకు అన్యాయం చేశారు

 

రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంది 

 

*సీబిఐ విచారణ జరిపించాలి* 

 

పేదలకు వత్తాసు పలకకపోగా ప్రభుత్వమే కోర్టుకు వెళ్లింది 

 

వారి రుణాలను ప్రభుత్వమే తీర్చాలి 

 

స్థలం ఇక్కడే ఇస్తారా? మరోచోట ఇస్తారా? 

 

మేము వచ్చాక విచారణ జరిపిస్తాం

 

బాధితులకు న్యాయం చేస్తాం

Search
Categories
Read More
Punjab
Government Doctors Must Submit Medico-Legal Reports Within 48 Hour
Punjab’s Health Department has issued a directive requiring all government doctors to...
By Bharat Aawaz 2025-07-17 07:24:14 0 973
Andhra Pradesh
పులిచెర్ల మండలంలో ఆగని ఒంటరి ఏనుగు దాడి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం...
By Kothuru Murali 2026-02-21 08:35:53 0 87
Telangana
ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం శంకుస్థాపన . |
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : కూకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్...
By Sidhu Maroju 2026-01-12 06:24:55 0 173
Telangana
దుండిగల్ పరిసరాల్లో గ్యాస్ కొరత ! హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం
దుండిగల్ (Dundigal) మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది....
By Ponnala Srinivasrao 2026-03-15 03:58:21 0 176
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com