ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రతి ఇంటికీ ప్రభుత్వ ప్రమేయం!

0
896

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణతో రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా కొనసాగుతున్న "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమం కింద, సంక్షేమాన్ని ఇంటింటికి చేర్చే మహాయజ్ఞం విజయవంతంగా ముందుకు సాగుతోంది.

గూడూరు నగర పంచాయతీ – 1వ వార్డు (173వ బూత్) లో ఈరోజు నిర్వహించిన డోర్-టు-డోర్ ప్రచార కార్యక్రమం డి. విష్ణువర్ధన్ రెడ్డి గారి (డీసీసీబీ అధ్యక్షులు) మరియు బొగ్గుల దస్తగిరి గారి (కోడుమూరు శాసనసభ్యులు) మార్గదర్శకత్వంలో, వార్డు కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగలి గారి నాయకత్వంలో నిర్వహించబడింది.కార్యక్రమ విశేషాలు:ఇంటింటికీ కార్యకర్తల సందర్శన:ప్రజలతో ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

 స్థానిక అవసరాలపై ఫోకస్:వాసుల అభివృద్ధి పట్ల అవసరాలను గుర్తించి, సూచనలు నమోదు చేశారు.

సూపర్ సిక్స్" పథకాలపై అవగాహన:సర్కార్ నడుపుతున్న ప్రధాన సంక్షేమ పథకాలపై కరపత్రాలు అందించారు, వివరాలు ఇచ్చారు.సమస్యలపై వెంటనే స్పందన:గుర్తించిన ప్రధాన సమస్యలను సంబంధిత అధికారులకు వెంటనే నివేదించారు.తక్షణ చర్యలకు ప్రణాళిక సిద్ధం చేశారు.పాలన ప్రజల మధ్యే” అనే సందేశాన్ని బలంగా ప్రజల్లో నాటారు.కార్యకర్తల చురుకైన భాగస్వామ్యం:చిరంజీవి, ఇషాక్, బాబురావు, ఎం. కిరణ్, రాజశేఖర్, బూత్ కన్వీనర్ బెన్నీ, ఆదాం తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Goa
Goa to Launch New Sports Policy by 2025, Says SAG Chief |
Goa will unveil a new Sports Policy by the end of 2025, according to Ajay Gaude, the...
By Pooja Patil 2025-09-16 08:55:38 0 390
Telangana
కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  ఈరోజు మహారాష్ట్ర లోని...
By Sidhu Maroju 2025-09-28 12:57:28 0 108
Telangana
అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే శ్రీగణేష్
కంటోన్మెంట్ వార్డు 1 లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ 60 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు....
By Sidhu Maroju 2025-07-10 05:53:41 0 954
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com