మల్కాజ్ గిరి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
Posted 2025-07-23 16:39:39
0
922
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మల్కాజ్ గిరి.
మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్ గిరి డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రతిపాధనలని జిహెచ్ఎంసి కమీషనర్ కర్ణన్ గారికి అంద చెయడం జరిగింది. ముఖ్యంగా విష్ణుపూరి ఎక్సటెన్షన్ వద్ద రైల్వే ట్రాక్ ప్రక్కగా నాలా, పంచమి హోటల్ నుండి బజరంగ్ చౌరస్తా వరకు సీసీ రోడ్డు, ఓపెన్ జిమ్, బలరాం నగర్ లో పైప్ లైన్, సీసీ రోడ్డు తదితర పనులకు మాజూరు చెయ్యాలని కోరగా, కమీషనర్ కర్ణన్ జోనల్ కమీషనర్ రవికిరణ్ కి ఫోన్ చేసి వెంటనే మంజూరు చెయ్యాలని ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెంపాపేట్ కార్పొరేటర్ వంగ మధు, అంబర్ పేట్ కార్పొరేటర్ యకరా అమృత, పాల్గొన్నారు.
-sidhumaroju ✍️
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
పౌర్ణమి సందర్భంగా కోనేటిరాయునికి పుంగనూరులో గరుడ సేవ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి టిటిడి...
In wins third t20 World Cup
కడప : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు విజయం సాధించడంతో జిల్లా...
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు...