మల్కాజ్ గిరి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు

0
948

 

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మల్కాజ్ గిరి.  

మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్ గిరి డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రతిపాధనలని జిహెచ్ఎంసి కమీషనర్ కర్ణన్ గారికి అంద చెయడం జరిగింది. ముఖ్యంగా విష్ణుపూరి ఎక్సటెన్షన్ వద్ద రైల్వే ట్రాక్ ప్రక్కగా నాలా, పంచమి హోటల్ నుండి బజరంగ్ చౌరస్తా వరకు సీసీ రోడ్డు, ఓపెన్ జిమ్, బలరాం నగర్ లో పైప్ లైన్, సీసీ రోడ్డు తదితర పనులకు మాజూరు చెయ్యాలని కోరగా,  కమీషనర్ కర్ణన్ జోనల్ కమీషనర్ రవికిరణ్ కి ఫోన్ చేసి వెంటనే మంజూరు చెయ్యాలని ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది.  ఈ కార్యక్రమంలో చెంపాపేట్ కార్పొరేటర్ వంగ మధు, అంబర్ పేట్ కార్పొరేటర్ యకరా అమృత, పాల్గొన్నారు.

-sidhumaroju ✍️

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: గుండెపోటుతో విలేఖరి మృతి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం సరస్వతీపురానికి చెందిన సీనియర్ రిపోర్టర్ జగదీష్ సోమవారం...
By Kothuru Murali 2026-03-02 05:08:00 0 109
Andhra Pradesh
మర్రిపాలెం లో ఘనంగా నూతన విగ్రహ ప్రతిష్ట
*మర్రిపాలెంలో ఘనంగా నూతన విగ్రహాల ప్రతిష్ట*   *ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్...
By Rajini Kumari 2026-04-23 13:15:09 0 129
Andhra Pradesh
దిగువ చింత వారి పల్లెలో శుక్రవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, దిగువ చింత వారి పల్లెలో శుక్రవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్...
By Kothuru Murali 2026-01-09 12:42:41 0 151
Andhra Pradesh
యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30 వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు
యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక...
By Chennaiah Kati 2026-01-19 16:41:21 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com