40 లక్షల రూపాయలతో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులు మొదలు : కార్పొరేటర్ శ్రవణ్ కుమార్

0
2K

*దాదాపు 40 లక్షల రూపాయలతో స్ట్రాం వాటర్ డ్రైన్ పనులు చెప్పట్టిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఓల్డ్ నేరెడీమేట్, డైట్ కాలేజీ, మూడు గుళ్ళు ప్రాంతం లో పర్యటించి పలు అభివృధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ వినాయక నగర్ ఓల్డ్ నేరెడీమేట్ మెయిన్ రోడ్డు పైన స్ట్రాం వాటర్ డ్రైన్ పనులు దాదాపు 40 లక్షల రూపాయల వ్యయం తో పూర్తి చెయ్యనునట్లు తెలిపారు. దీని వల్ల రోడ్ల పై పొంగే వర్షపు నీరు బస్తి లలో రాకుండా ఆగుతాయని అన్నారు. అదే విధంగా ఓల్డ్ నేరెడీమేట్ లో పలు ప్రదేశాలలో పడిన గుంతలు పూడవాలని జి. హెచ్.ఎం.సి అధికారులకు సూచించగా వెంటనే పనులు చెప్పట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఏ. ఈ నవీన్, రమేష్, సుందర్ యాదవ్, నందు యాదవ్, మురళి గౌడ్, సంతోష్, ఈశ్వర్, భాస్కర్, పవన్, శ్రీరామ్ యాదవ్,బాబు గౌడ్, మాధవ్,బాబాన్ సింగ్, ఏ. కె సింగ్, శంకర్, వెంకట్ యాదవ్

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాష్ట్రంలో పెరగనున్న నియోజకవర్గాల సంఖ్య 34
తెలంగాణలో కొత్తగా పెరుగనున్న 34 నియోజకవర్గాలు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి...
By Vadla Egonda 2025-07-07 02:24:50 0 1K
Andhra Pradesh
విద్యారంగంలో విప్లవాత్మమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్ ని కొనియాడిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్ రావు
విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్‌ –4వ డివిజన్‌లో...
By Rajini Kumari 2025-12-16 13:06:31 0 19
Telangana
ఫోన్ ట్యాపింగ్ అట్ మల్కాజిగిరి
*ఫోన్ ట్యాపింగ్ @ మల్కాజిగిరి లీడర్స్.*.. *మల్కాజ్గిరి ని వదలని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..*....
By Vadla Egonda 2025-06-18 19:49:27 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com