పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం
Posted 2025-07-21 14:59:25
1
801
చనుగొండ్ల గ్రామానికి చెందిన బోయ ప్రసాద్(27) గత పది రోజుల క్రితం కోడుమూరు పరిధిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకొని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. కుటుంబ సభ్యులు కేసు విషయమే కోడుమూరు పోలీసులు ఆశ్రయించినట్లు సమాచారం. మృతునికి భార్య జ్యోతి ఇద్దరు కుమారులు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఏపీ మహిళల రక్షణకు కొత్త వేదిక: ఫిర్యాదులకు త్వరగా పరిష్కారం |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మహిళల సమస్యల పరిష్కారానికి కొత్త ఆన్లైన్...
రామ్ బ్రహ్మ నగర్ సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*రాంబ్రహ్మం నగర్ లో సమస్యలపై మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన, వెంటనే సమస్యల పరిష్కారం*...
నకిలీ ఐ.డి గుర్తింపు కార్డులతో అనుమతి లేని ఆర్మీ ప్రాంతం లోకి నలుగురు వ్యక్తుల చొరబాటు. అదుపులోకి తీసుకున్న తిరుమలగిరి పోలీస్ లు.
సికింద్రాబాద్.. తిరుమలగిరిలో ఆర్మీ అధీనంలో ఉన్న ప్రాంతంలోకి అక్రమంగా చొరబడిన నలుగురు వ్యక్తులను...
చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే మాటల తూటాలు |
ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం కేసు రాజకీయంగా ముదిరుతోంది. ఈ కేసులో మంత్రి జోగి రమేష్...