బస్తీ వాసులకు అండగా జీడి సంపత్ కుమార్ గౌడ్

0
1K

మల్కాజిగిరి ముస్లిం బస్తివాసులు తమ బస్తి లో ప్రధానంగా నాలుగు సమస్యలు చాలా రోజులుగా ఎదుర్కొంటున్నారు. 01. నీటి బోర్ సమస్య 02. బస్తీలో సిసి రోడ్ సమస్య 03. అస్త వస్థంగా పెరిగిన చెట్ల సమస్య 04. మంచి నీటి సమస్య పై సమస్యల పరిష్కారానికై బస్తీ వాసులు మల్కాజిగిరి 140 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీడి సంపత్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకురవడంతో ఈరోజు డివిజన్ అధ్యక్షులు ముస్లిం బస్తీ సందర్శించి, బస్తీ వాసులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి తెలుసుకొని మైనంపల్లి హనుమంత రావు అన్న గారి చేరువతో సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఈ సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరడంతో అధికారులు సానుకూలంగా స్పందించి త్వరగా పనులు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గౌసూదిన్ భాయ్,శ్రీకాంత్ ముదిరాజ్, మక్బూల్ భాయ్, ఇక్బాల్ భాయ్,అసిమ్ పాల్గొనడం జరిగినది.

Search
Categories
Read More
Legal
నకిలీ లింకులతో ఖాళీ అవుతున్న అకౌంట్లు |
దీపావళి పండుగ సీజన్‌లో ఆన్లైన్ షాపింగ్ మోసాలు ఊపందుకున్నాయి. ‘‘70%...
By Bhuvaneswari Shanaga 2025-10-18 12:51:54 0 44
Telangana
బిఆర్ఎస్ పార్టీని దిక్కరించిన కవితను సస్పెండ్ చేయడం కరెక్టే : మాజీ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితపై బిఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-09-03 10:31:33 0 196
Haryana
Haryana Geofencing App Row Employee Rights vs Govt Orders
The Punjab and Haryana High Court has restrained the Haryana government from taking coercive...
By Pooja Patil 2025-09-13 12:57:43 0 82
Telangana
స్థానిక ఎన్నికల్లో 42% బీసీ కోటా డిమాండ్ |
2025 అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు బంద్ జరగనుంది....
By Bhuvaneswari Shanaga 2025-10-17 16:41:07 0 46
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com