రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ

0
1K

 శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు Y సత్య కుమార్ యాదవ్ గారిని కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులుపరిగెల మురళీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన సమస్యలు, అవసరాలపై మంత్రితో చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
Bihar
Adani Power Deal Bihar’s Gain or Monopoly Pain
Adani Power Ltd has inked a 25-year deal with #BSPGCL to supply 2,400 MW electricity to Bihar....
By Pooja Patil 2025-09-15 04:39:51 0 388
Telangana
టీఎస్ ఈఏపీసెట్ 2025: ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల
ముగిసిన ప్రక్రియ: తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఈఏపీసెట్ 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ఫైనల్ ఫేజ్ సీట్ల...
By Triveni Yarragadda 2025-08-11 14:23:18 0 822
Andhra Pradesh
విశాఖలో మంత్రి లోకేష్ ప్రజల అర్జీలు స్వీకరణ
*విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్*   *ప్రజలను కలిసి అర్జీలు స్వీకరణ*...
By Rajini Kumari 2025-12-16 11:24:36 0 27
Telangana
సి. సి.రోడ్డు పనులకు శంకుస్థాపన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మచ్చ బొల్లారం డివిజన్ అల్వాల్ హిల్స్ (St .Pious school) సెయింట్ పాయిస్ స్కూల్ సమీపంలో రూ.30.50...
By Sidhu Maroju 2025-06-07 09:18:04 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com