రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ

0
1K

 శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు Y సత్య కుమార్ యాదవ్ గారిని కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులుపరిగెల మురళీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన సమస్యలు, అవసరాలపై మంత్రితో చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
BMA
Welcome to Bharat Media Association!
Welcome to Bharat Media Association!We are proud to introduce the Bharat Media Association...
By BMA (Bharat Media Association) 2025-04-26 13:02:33 0 2K
Telangana
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జిల్లాలో ని తమ తమ మండల ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాలలోని స్లమ్స్ ఏరియాలను...
By Vadla Egonda 2025-07-25 01:41:33 0 925
Uttarkhand
Uttarakhand Landslides: Red Alert Issued as Heavy Rains Block Roads and Force Evacuations
Monsoon Damage: Heavy monsoon rains in Uttarakhand have triggered sudden landslides across many...
By Triveni Yarragadda 2025-08-11 14:49:51 0 652
Andhra Pradesh
Heavy Rain Alert in AP | ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్ష హెచ్చరిక
ఇండియా మౌసమ్ శాఖ హైవీ రేన్ వార్నింగ్ను కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ప్రాంతాల కోసం జారీ...
By Rahul Pashikanti 2025-09-11 09:08:36 0 26
Karnataka
ಕಾಸ್ಟ್ ಸರ್ವೇ: ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ₹425 ಕೋಟಿ ವೆಚ್ಚವನ್ನು ಅನುಮೋದನೆ
ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು ಹೊಸ ಜಾತಿ ಸರ್ವೇ (Caste Survey)ಗಾಗಿ ₹425 ಕೋಟಿ ವೆಚ್ಚವನ್ನು ಅನುಮೋದಿಸಿದೆ. ಸುಮಾರು 1.65...
By Pooja Patil 2025-09-11 09:41:12 0 19
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com