రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ

0
1K

 శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు Y సత్య కుమార్ యాదవ్ గారిని కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులుపరిగెల మురళీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన సమస్యలు, అవసరాలపై మంత్రితో చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
Bharat Aawaz
📞 India’s Digital Divide: 66% Still Rely on Voice Calling – Is It Time for Affordable Calling Packages?
Despite India being one of the largest data consumers globally, a significant digital divide...
By Bharat Aawaz 2025-08-06 16:35:49 0 741
Andhra Pradesh
వైసీపీ నేత కుమారుడి వివాహానికి జగన్ హాజరు |
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్...
By Bhuvaneswari Shanaga 2025-10-08 04:42:42 0 26
Haryana
Stray Dog Cases Shifted to Supreme Court |
The Haryana High Court has transferred multiple contempt petitions related to stray dog...
By Bhuvaneswari Shanaga 2025-09-19 11:30:31 0 216
Telangana
పాతబస్తీలో అగ్నిప్రమాదం.. లక్షల్లో నష్టం |
హైదరాబాద్ పాతబస్తీలో దీపావళి పర్వదినం సందర్భంగా తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చార్మినార్...
By Bhuvaneswari Shanaga 2025-10-17 11:58:09 0 46
Andhra Pradesh
నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్న కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు
కర్నూలు నగరంలోని రాంబోట్ల దేవాలయం దగ్గర జిల్లా నాయకులతో కలిసి వినాయక నిమగ్ననోత్సవం కార్యక్రమంలో...
By mahaboob basha 2025-09-04 14:10:59 0 201
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com