శ్రీ చైతన్య పాఠశాల సుచిత్ర బ్రాంచ్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం - గ్రీన్ ఇండియా మిషన్.

0
1K

 

కొంపల్లి జోన్ ,సుచిత్ర బ్రాంచ్ లో  స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో చెట్లను నాటి పచ్చదనం పట్ల అవగాహన కల్పించారు.విద్యార్థుల చేత ర్యాలీని నిర్వహించి మొక్కలు పెంచడం పట్ల అవగాహన కల్పించే విధంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏ.జీ.యం రమణారావు మాట్లాడుతూ ,మొక్కలను నాటి వాటిని సంరక్షించడమే మన భవిష్యత్తు తరం కోసం పెట్టె గొప్ప పెట్టుబడి అని అన్నారు. శ్రీ చైతన్య భావితరానికి స్ఫూర్తిగా మారుతుందని ఆయన ప్రశంసించారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని చెప్పారు.  ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొంపల్లి జోన్ ఏ.జీ.యం రమణారావు ,ఆర్.ఐ. చక్రి , కొంపల్లి జోన్ కోఆర్డినేటర్స్ రవి కుమార్ , బ్రాంచ్ ప్రిన్సిపల్ భావన ,అకడమిక్ డీన్ వెంకట్ , సి అండ్ ఐకాన్ ఇంచార్జ్ దుర్యోధనారావు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వాడి వేడి గా కౌన్సెలింగ్ సాధారణ సమావేశాలు....
మన గూడూరు పంచాయతీ చైర్మన్ జె. వెంకటేశ్వర్లు అధ్యక్షత మేనేజర్ విజయలక్ష్మి వాడి వేడి గా కౌన్సెలింగ్...
By mahaboob basha 2025-07-31 13:23:19 0 725
Telangana
సిరిసిల్లకు కొత్త కలెక్టర్‌గా హరిత నియామకం |
సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా హరిత బాధ్యతలు స్వీకరించారు. ఆమె జిల్లా పరిపాలనను సమర్థవంతంగా...
By Bhuvaneswari Shanaga 2025-09-29 09:12:21 0 39
Telangana
పసిడి ధర రికార్డు శిఖరంపై! వారంలో రూ.1,24,333 చేరిక |
జాతీయ సగటున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹1,24,333 వద్ద కొనసాగుతూ, రికార్డు స్థాయికి...
By Meghana Kallam 2025-10-11 04:49:44 0 54
Andhra Pradesh
ఘోర ప్రమాదం: చిన్నటేకూరులో వోల్వా బస్సు బూడిద |
కర్నూలు జిల్లా చిన్నటేకూరు గ్రామం వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వా బస్సు...
By Akhil Midde 2025-10-24 05:49:52 0 39
Telangana
భూ కబ్జాదారుడంటూ తనపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించిన మామిడి జనార్ధన్ రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని సర్వే నెంబర్ 573, 574 లో ఉన్న ఐదు ఎకరాల స్థల సరిహద్దు...
By Sidhu Maroju 2025-10-11 13:01:46 0 51
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com