బోనాల చెక్కుల పంపిణి

0
1K

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి కి ప్రతీక అయిన బోనాల పండుగ కు రాష్ట్రంలో ఎటువంటి ఆదాయం లేని దేవాలయాలకు ఆర్ధిక భరోసా కల్పించి బోనాల పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునే విధంగా తోడ్పాటు అందించే కార్యక్రమం లో భాగంగా ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 256 దేవాలయాలకు సుమారు 72 లక్షల రూపాయలను చెక్కుల ద్వారా మారేడ్ పల్లి లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరై చెక్కుల పంపిణీ చేశారు.అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో, బోనాల పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే విధంగా సహాయ సహకారాలు అందిస్తుందని, బోనాల పండుగ అంటేనే లష్కర్ బోనాలు అని దేశవ్యాప్తంగా లష్కర్ బోనాలకు ప్రత్యేక స్థానం ఉందని,ఈ ఒరవడిని భావి తరాలు కూడా ముందుకు తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని,అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బోనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు .ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో దేవాదాయశాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉషారామ ఇంజనీరింగ్ కాలేజీ ఒప్పందం
RTIH–ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల మధ్య అవగాహన ఒప్పందం విజయవాడ, ఫిబ్రవరి 06, 2026:...
By Rajini Kumari 2026-02-06 11:34:10 0 118
Andhra Pradesh
శ్రీ సుంకుల పరమేశ్వర అమ్మవారు దర్శించుకున్నారు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్
కర్నూలు జిల్లా గూడూరు మండలం కే నాగలాపురం గ్రామం శ్రీ సుంకుల పరమేశ్వర అమ్మవారు దర్శించుకున్నారు...
By mahaboob basha 2025-11-21 14:41:11 0 542
Telangana
CSB బ్యాంక్ నూతనశాఖ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి లో CSB బ్యాంకు నూతన శాఖను బ్యాంకు...
By Sidhu Maroju 2026-01-05 07:25:38 0 156
Andhra Pradesh
Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది 'పద్మశ్రీ'ల జాబితా ఇదిగో!
  Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది...
By Pagadala Venkateswar 2026-01-26 06:55:46 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com