పుంగనూరు: ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసినందుకు.
Posted 2026-01-26 07:16:20
0
192
పుంగనూరు మండలం, పాలెంపల్లి గ్రామ సమీపంలో సూర్య రాక్స్ క్వారీ యాజమాన్యం అటవీశాఖ భూమికి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ తొలగించడాన్ని ప్రశ్నించిన ఫారెస్ట్ సిబ్బందిపై దాడి జరిగింది. ఈ ఘటనలో మేనేజర్ తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఒక హిటాచి, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ అధికారి శ్రీరాములు ఆదివారం రాత్రి తెలిపారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులను అక్రిడిటేషన్ సమావేశాలకు ఆహ్వానించాలి
రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల సమావేశాలకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్...
Justice for Every Indian – A Call We Can’t Ignore
Fake Encounter or Miscarriage of Justice in Punjab?
Two young men, Jaspreet Singh and Ram...
AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది!
పండుగల నేపథ్యంలో షెడ్యూల్లో మార్పు చేసిన విద్యాశాఖ
మార్చి 20కి బదులుగా 21న ఇంగ్లీషు పరీక్ష...
Bhushan Gagrani IAS: Driving Mumbai's Growth with Vision
The Journey begins
When one of the world's largest municipal corporations requires...
ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి: బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.
బాపట్ల: ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్...