కర్నూలు నుండి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభం

0
1K

కర్నూలు ఎయిర్పోర్టులో కర్నూలు నుండి విజయవాడ విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టీజి భరత్ ,బీసి జనార్దన్ రెడ్ది గారితో కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్బంగా ఎంపీ నాగరాజు వర్చువల్ గా రామమోహన్ నాయుడు గారితో మాట్లాడుతూ కర్నూలు నుండి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభం కావడం తో జిల్లా వాసుల కల నెరవేరిందన్నారు.. రాష్ట్రంలో సపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే ఇక్కడ విమాన సర్వీసులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక సంవత్సరం లోనే ఇది సాధించుకోగలిగామన్నారు.. కర్నూలు ఎయిర్పోర్ట్ ను మరింతగా అభివృద్ధి చేసి విమానాశ్రయం రూపు రేఖలు మార్చడంతో పాటు నైట్ ల్యాండింగ్ సౌకర్యం కూడా కలిపించాలని కేంద్ర మంత్రి గారిని ఎంపీ నాగరాజు కోరారు.. ఈ కార్యక్రమం లో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ,పాణ్యం ఎంఎల్ఏ చరిత ,జాయింట్ కలెక్టర్ నవ్య తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రాంతీయ కనెక్టివిటీకి కొత్త విమాన మార్గం |
విజయవాడ మరియు అహ్మదాబాద్ మధ్య త్వరలో ప్రత్యేక విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ నిర్ణయం రెండు...
By Bhuvaneswari Shanaga 2025-10-06 11:46:55 0 30
Telangana
కేంద్ర విద్యాలయాల సంఖ్య 39కి పెరిగింది |
తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగానికి మరింత బలాన్ని చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త కేంద్ర...
By Bhuvaneswari Shanaga 2025-10-03 10:14:34 0 28
Andhra Pradesh
గూడూరు పాక్స్ ప్రెసిడెంట్ బి దానమయ్య జాతీయ పతాకమును ఆవిష్కరీఛాడమైనది
79 వ ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఈ రోజు గూడూరు పాక్స్ నందు జాతీయ పతకం ను గూడూరు పాక్స్ ప్రెసిడెంట్...
By mahaboob basha 2025-08-16 01:10:48 0 472
Telangana
73 ఏళ్ల వయసులో దామోదర్ రెడ్డి కన్నుమూత |
తెలంగాణ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి (73) హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ...
By Bhuvaneswari Shanaga 2025-10-03 12:01:02 0 39
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com