నేతన్నలకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం

0
1K

*నేతన్నలకు సర్కార్ భారీ గుడ్ న్యూస్* తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది. చేనేత కార్మికులకు సంబంధించిన రూ.33 కోట్ల చేనేత రుణాలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య (టెక్స్టైల్) శాఖ 2025-26 బడ్జెట్‌లో భాగంగా చేనేత కార్మికులకు ఋణమాఫీ చేసేందుకు రూ.33 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ నిధులు"చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం" కింద విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు హ్యాండ్లూమ్స్ మరియు అప్పారెల్ ఎక్స్‌పోర్ట్ పార్క్స్ కమిషనర్‌కు ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఋణమాఫీలు చేసినందుకు నేతన్నలు, చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Search
Categories
Read More
Maharashtra
Mumbai Metro Line 3: 70% Work Complete – When Will It Open?
Metro Progress: In Mumbai, the capital of Maharashtra, work on Metro Line 3 is 70%...
By Triveni Yarragadda 2025-08-11 14:31:58 0 832
Ladakh
Ladakh High Court Refuses Bail in Narco‑Terrorism Juvenile Case
On July 16, 2025, the Jammu & Kashmir & Ladakh High Court denied bail to a juvenile...
By Bharat Aawaz 2025-07-17 06:29:24 0 862
Jharkhand
Catholic Ministry Boosts Mental Health in Jharkhand |
The Catholic Mental Health Ministry has launched a series of initiatives in Jharkhand aimed at...
By Bhuvaneswari Shanaga 2025-09-20 10:04:53 0 229
Andhra Pradesh
ప్రతి కుటుంబానికి ₹25 లక్షల పరిహారం డిమాండ్ |
ఆంధ్రప్రదేశ్‌లోని కురుపాం ప్రాంతంలో గిరిజన బాలికల మృతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
By Bhuvaneswari Shanaga 2025-10-06 04:32:35 0 35
Andhra Pradesh
అక్టోబర్ 16న కర్నూల్‌లో ప్రధాని పర్యటన |
ప్రధానమంత్రి అక్టోబర్ 16న కర్నూల్ జిల్లాకు పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు...
By Bhuvaneswari Shanaga 2025-10-07 05:43:01 0 25
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com