తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శాంతియుత దీక్షలు - సంఘీభావం తెలిపిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

0
919

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత దీక్షలు అల్వాల్ జెఎసి ప్రాంగణంలో ఉద్యమకారులు శాంతియుత దీక్షలు కొనసాగించారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారికి గుర్తింపు కార్డులు ఇండ్ల స్థలాలు పింఛన్లు వంటి వి వ్వాలని వారి కోరారు. స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో పట్లోళ్ల సురేందర్ రెడ్డి పుట్నాలకృష్ణ డోలి సుధీర్ రవి సతీష్ శోభన్ బాబు ఉద్యమకారులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
ముంబైలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
ముంబైలోని ముంబ్రాలో భారీగా కూల్చివేతలు    దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న...
By Vadla Egonda 2025-06-19 10:29:57 0 1K
BMA
What is Bharat Media Association (BMA)?
Empowering Media Professionals Across India!!The Bharat Media Association (BMA) is a...
By BMA (Bharat Media Association) 2025-04-26 13:09:31 0 2K
Andhra Pradesh
మారిటైమ్ పాలసీ: ఏపీలో నౌకానిర్మాణ కేంద్రానికి కృషి |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు...
By Bhuvaneswari Shanaga 2025-09-26 10:37:51 0 43
Andhra Pradesh
ఏపీ టెట్ 2025 షెడ్యూల్ ఖరారు: అక్టోబర్‌ నుంచే దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2025 అక్టోబర్ సెషన్‌కు...
By Meghana Kallam 2025-10-25 07:42:05 0 44
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com