హిందూ స్మశాన వాటిక సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్.

0
1K

అల్వాల్ సర్కిల్ పరిధిలోని 133 డివిజన్ మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్  కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ శ్రీ అపూర్వ చౌహాన్ ఐఏఎస్ గారిని కలసి,  133వ డివిజన్‌లో గల హిందూ శ్మశాన వాటికకు సంబంధించిన వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను విన్న జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి అక్కడ నెలకొన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి శ్మశాన కమిటీ సభ్యులు హాజరయ్యారు.

Search
Categories
Read More
Andhra Pradesh
టెస్ట్ ఫామ్ కోసం దక్షిణాఫ్రికా దండయాత్ర: భరత్ సన్నద్ధం |
ఆంధ్ర క్రికెట్‌కు ఇది గర్వకారణం! మన విశాఖపట్నం వికెట్ కీపర్-బ్యాటర్ కోన శ్రీకర్ భరత్,...
By Meghana Kallam 2025-10-10 02:15:58 0 41
Telangana
ఉప ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న పార్టీలు |
తెలంగాణలో జరగనున్న కీలక ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 11, 2025 తేదీని ఖరారు చేసింది....
By Bhuvaneswari Shanaga 2025-10-08 12:28:08 0 28
Telangana
ఘనంగా పౌర హక్కుల దినోత్సవం
    మల్కాజిగిరి/ఆల్వాల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు...
By Sidhu Maroju 2025-07-29 11:34:14 0 709
Karnataka
ಕಠ್ಮಂಡುದಲ್ಲಿ ಕೇರಳ ಪ್ರವಾಸಿಗರ ಸಿಲುಕಣೆ: ಅನಾರ್ಕಿ ಪರಿಸ್ಥಿತಿ
ಕಠ್ಮಂಡು ನಗರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಅಶಾಂತಿ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಮತ್ತು ತಮಿಳುನಾಡು ರಾಜ್ಯಗಳಿಂದ ಬಂದ ಭಾರತೀಯ...
By Pooja Patil 2025-09-11 09:46:23 0 66
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com