కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని

0
1K

మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జ్యోషి గారి తో కలిసి కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు దర్శించుకున్నారు...దర్శనార్థం ఆలయానికి చేరుకున్న వారికి మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు... ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ ను దర్శించుకున్న కేంద్ర మంత్రి ఎం.పి అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు.. అంతకు ముందు పద్భనాభ అతిధి గృహంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జ్యోషి గారిని ఎంపీ బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు..

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
దక్షిణ కోస్తా, రాయలసీమకు రెడ్‌ అలర్ట్‌: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి |
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు...
By Meghana Kallam 2025-10-25 05:36:52 0 32
BMA
🌟 NH44: Connecting Hearts, Connecting India! 🌟
🌟 NH44: Connecting Hearts, Connecting India! 🌟 The completion of Srinagar to Delhi NH44 marks a...
By BMA (Bharat Media Association) 2025-06-07 13:58:19 0 3K
Technology
గూగుల్ డూడుల్‌లో నోరూరించే ఇడ్లీ థీమ్ |
అక్టోబర్ 11న గూగుల్ తన హోమ్‌పేజ్‌లో ప్రత్యేక డూడుల్ ద్వారా దక్షిణ భారతీయ వంటకమైన...
By Bhuvaneswari Shanaga 2025-10-11 10:23:38 0 62
Andhra Pradesh
ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రతి ఇంటికీ ప్రభుత్వ ప్రమేయం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణతో రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా...
By mahaboob basha 2025-07-25 01:51:01 0 865
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com