కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని

0
1K

మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జ్యోషి గారి తో కలిసి కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు దర్శించుకున్నారు...దర్శనార్థం ఆలయానికి చేరుకున్న వారికి మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు... ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ ను దర్శించుకున్న కేంద్ర మంత్రి ఎం.పి అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు.. అంతకు ముందు పద్భనాభ అతిధి గృహంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జ్యోషి గారిని ఎంపీ బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు..

Like
1
Search
Categories
Read More
Telangana
Advocate Safety Needed | వకీల భద్రత అవసరం
తెలంగాణలో వకీలు అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆెక్ట్ ను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి...
By Rahul Pashikanti 2025-09-11 05:25:00 0 24
BMA
📰 మీడియా మహత్యం – సమాజానికి మౌనంగా సేవ చేసే శక్తి
📰 మీడియా మహత్యం – సమాజానికి మౌనంగా సేవ చేసే శక్తి మీడియా అనేది ఒక సాంకేతిక సాధనం మాత్రమే...
By BMA (Bharat Media Association) 2025-05-02 08:45:44 0 2K
Telangana
శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ & ప్రెస్ మీట్
ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను...
By Vadla Egonda 2025-07-18 11:36:08 0 1K
Telangana
Hyderabad Manhole Incident Shocks Residents | హైదరాబాద్ మాన్‌హోల్ ఘటన
హైదరాబాద్‌లో ఓ మాన్‌హోల్ అకస్మాత్తుగా “వీటి వాయిదా వేశ 듯” ఓటమి చూపించింది....
By Rahul Pashikanti 2025-09-11 06:27:08 0 15
Goa
Goa Government Introduces Strict Law Against Aggressive Dog Breeds
The Goa government is set to enact the Goa Animal Breeding and Domestication Bill, 2025,...
By Bharat Aawaz 2025-07-17 06:20:49 0 931
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com