అంగరంగ వైభవంగా జగన్నాథ స్వామి రథయాత్ర
Posted 2026-07-24 05:24:03
0
21
బొబ్బిలి పట్టణంలో శుక్రవారం జగన్నాధస్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. కంచరవీధిలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రథయాత్ర ప్రారంభించారు. ఎమ్మెల్యే బేబినాయన స్వామిని దర్శంచుకొని పూజలు చేశారు. రథయాత్రకు పట్టణం, గ్రామీణ ప్రాంతాలు నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. #Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu Naidu: ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ
ఉత్తర్వులు జారీ చేసిన...
బసవేశ్వర ఆలయానికి ఈరోజు ఉత్సవాలు సిద్ధం
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న ఆలయం నామకరణ ఉత్సవానికి సిద్ధమైంది. ప్రతి ఏడాది...
Massive Digital Shift: Over 11 Lakh Families Complete Census Self-Enumeration
Maharashtra is embracing a major digital transition. Official data released today confirms that...
Ambati Rambabu: జైలులో అంబటి నిద్రకు ప్రత్యేక పరికరం.
నిద్రలో శ్వాస సంబంధిత సమస్య ఉన్న అంబటి రాంబాబు
కోర్టు ఆదేశాలతో స్లీప్ అప్నియా పరికరాన్ని...
Nagaland Strengthens MSME Growth and Entrepreneurship
The Nagaland government is expanding support for micro, small, and medium enterprises (MSMEs)...