బోనాల పండుగకు ప్రత్యేక నిధులు ఇప్పించండి: ఆలయ కమిటీల సభ్యులు

0
1K

మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి మల్కాజ్గిరి నియోజకవర్గ ఆలయ కమిటీల సభ్యులు ఆషాడమాసం బోనాలకు ప్రత్యేక నిధులు ఇప్పించాలని వినతి పత్రాలను అందజేశారు. అందుకు గాను ఎమ్మెల్యే  సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు తెలియజేసి నిధులు మంజూరు అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు.  కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరశురామ్ రెడ్డి, జేఏసీ వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, ఫరీద్, జెకె సాయి గౌడ్, బాలకృష్ణ, శంకర్, శ్రీనివాస్, గణేష్, వినీత్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కేజీబీవీ గూడూరు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థిని బి.అనుష్క
కేజీబీవీ గూడూరు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థిని.బి.అనుష్క 24/10/2025 నుండి 26/10/2025 వరకు...
By mahaboob basha 2025-10-27 23:26:28 0 25
Dadra &Nager Haveli, Daman &Diu
Khelo India Beach Games Showcase Transformative Power of Sports: PM Modi
Khelo India Beach Games Showcase Transformative Power of Sports: PM Modi In a special message to...
By BMA ADMIN 2025-05-23 06:52:36 0 2K
Andhra Pradesh
ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడి హామీ |
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎన్. లోకేష్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ప్రత్యేక...
By Bhuvaneswari Shanaga 2025-09-23 06:32:33 0 37
Telangana
బీజేపీ అభ్యర్థి నామినేషన్‌కు నేతల హాజరు |
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి నేడు నామినేషన్ దాఖలు...
By Bhuvaneswari Shanaga 2025-10-21 06:45:05 0 45
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com