చౌడేపల్లి మండలంలో ఆటో బోల్తా – ఐదుగురికి గాయాలు.

0
31

శనివారం అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో ఆటో బోల్తా పడి ఐదుగురు గాయపడ్డారు. సొంత పనిపై చౌడేపల్లికి వచ్చిన రెడ్డప్ప, లక్ష్మమ్మ, మరో ముగ్గురు ఆటోలో స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, పరికితున్న మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడగా, రెడ్డప్ప, లక్ష్మమ్మలకు తీవ్ర గాయాలవడంతో వారిని మదనపల్లి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.
లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు...
By Pagadala Venkateswar 2026-02-14 12:33:54 0 20
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు టౌన్ వైసీపీ నేత అంబటి రాంబాబు పై చర్యలు తీసుకోవాలి
పుంగనూరు పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై...
By Kothuru Murali 2026-01-31 16:09:08 0 49
Bharat Aawaz
Threads of Freedom: A Story of India's Flag. ***
  స్వాతంత్య్రానికి చాలా కాలం ముందే ఈ ప్రయాణం ప్రారంభమైంది. 1906లో, కలకత్తాలో ఎరుపు,...
By Bharat Aawaz 2025-07-22 06:25:37 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com