కోడుమూరు మండలం వర్కూరు గ్రామంలో సిపిఐ మహాసభను ఘనంగా

0
1K

మహాసభ జెండాను, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జి నాయకులు,, బి కృష్ణ ఆవిష్కరించారు. ఈ మహాసభకు మండల సిపిఐ కార్యదర్శి ,బి రాజు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి, డి శేష్ కుమార్ ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఎం రాముడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామిలు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన మహాసభకు వర్కు రూగ్రామ శాఖ నాయకులు కె. రాముడు అధ్యక్షతన నిర్వహించిన మహాసభలో నాయకులు మాట్లాడుతూ,, ఈ మహాసభలు కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి శాఖల దగ్గర పూర్తి చేసుకుని ,నియోజకవర్గం మహాసభకు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. వర్క్ ఊరు గ్రామ శాఖ కార్యదర్శిగా మునిస్వామి, సహాయ కార్యదర్శిగా గోవిందుతోపాటు తొమ్మిది మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగినది.

Search
Categories
Read More
Bharat Aawaz
⚖️ Article 15 – The Promise of Equality Still Waiting to Be Fulfilled!
𝑾𝒆 𝒕𝒉𝒆 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒐𝒇 𝑰𝒏𝒅𝒊𝒂 𝒈𝒂𝒗𝒆 𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒗𝒆𝒔 𝒕𝒉𝒊𝒔 𝑪𝒐𝒏𝒔𝒕𝒊𝒕𝒖𝒕𝒊𝒐𝒏… 𝑩𝒖𝒕 𝒂𝒓𝒆 𝒘𝒆 𝒕𝒓𝒖𝒍𝒚 𝒕𝒓𝒆𝒂𝒕𝒊𝒏𝒈 𝒆𝒂𝒄𝒉...
By Bharat Aawaz 2025-06-25 17:46:56 0 1K
Telangana
క్రైస్తవ ఉజ్జీవ సభల పోస్టర్ ఆవిష్కరణ
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కంటోన్మెంట్!   ఈనెల 24,25,26 తేదీలలో మడ్ ఫోర్డ్...
By Sidhu Maroju 2025-10-17 13:38:02 0 74
Telangana
బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలుగా నడికట్ల రోజా నియామకం. నియామక పత్రాన్ని అందజేసిన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
  మల్కాజిగిరి  జిల్లా కుత్బుల్లాపూర్ బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలు గా...
By Sidhu Maroju 2025-06-14 15:27:46 0 1K
Telangana
Man Missing
If anyone knows about this missing person, please inform the nearest police station.
By Sidhu Maroju 2025-07-07 10:58:35 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com