నిజామాబాద్
Posted 2026-07-20 13:11:22
0
44
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు (GGH), టీవీవీపీ (TVVP) ఆసుపత్రుల సుమారు 120 మంది సూపరింటెండెంట్లకు నిన్న IIHFW, వెంకట్రావు నగర్లో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించాం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు హాజరుకాగా, ముఖ్య కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా జెడ్. చోంగ్తూ గారు, డీఎంఈ డా. నరేందర్ కుమార్ గారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా. రవీందర్ నాయక్ గారు, టీఎస్ఎంఐడీసీ ఎండీ శ్రీ గురవ్ ఉప్పల్ గారు పాల్గొన్నారు.ఆసుపత్రుల మౌలిక వసతుల అభివృద్ధి, వైద్య సౌకర్యాల విస్తరణ, మానవ వనరుల బలోపేతం, ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించే అంశాలపై విస్తృతంగా చర్చించి పలు సూచనలు చేశాం.ప్రతి తెలంగాణ పౌరుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో ద్వారపాలకుడి విగ్రహం ధ్వంసం.
మదనపల్లె పట్టణంలోని సొసైటీ కాలనీలో ఉన్న రామాలయం మహాద్వారం వద్ద ఉన్న ద్వారపాలకుడు విజయుడి విగ్రహం...
దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా క్రిస్మస్ వేడుకలు
దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్:
దుబాయ్ లో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో...
నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ_నగర కమిషనర్ పులి శ్రీనివాసులు.
గుంటూరు నగరంలో మైక్రో ప్యాకెట్స్ వారీగా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్...
ప్రజా పాలనా - ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో పాల్గొన్న ఎంమ్మెల్యే
మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖ,హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామంలో రహదారి భద్రత కమిటీ ఆధ్వర్యంలో...
ఊర కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు.
శనివారం నిమ్మనపల్లి మండలంలోని గుండ్లబురుజు గ్రామంలో ఊర కుక్క దాడిలో కుందన్ (7) అనే బాలుడు...