మహిళల భద్రతపై కఠిన చర్యలు–సోషల్ మీడియాలోఅసభ్య పోస్టులకు చెక్.

0
53

మదనపల్లె జిల్లాలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వారిపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ తో కలిసి శాంతిభద్రతలు, నేర నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. సోషల్ మీడియాలో మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని, మహిళల ఫిర్యాదులకు తక్షణ స్పందన ఇవ్వాలని సూచించారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెంచి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం: చౌడేపల్లి గంగమ్మ జాతరలో చల్లా బాబు రెడ్డి, అన్నదానం
పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి) మరియు...
By Kothuru Murali 2026-04-08 11:18:26 0 81
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో డ్రగ్ స్టోర్‌పై ఆకస్మిక తనిఖీ.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంఓ డాక్టర్ రాధిక బుధవారం డ్రగ్ స్టోర్‌ను ఆకస్మికంగా...
By Pagadala Venkateswar 2026-03-18 06:26:18 0 133
Andhra Pradesh
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య దర్శించుకున్నారు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని...
By Gadiyapudi Narendra 2025-12-30 11:13:13 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com