హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

0
52

దమ్ముంటే హైదరాబాద్ రండి చూసుకుందాం అన్నాడు..వచ్చారు చంపారు లొంగిపోయారు 😱

‎హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

‎రామేశ్వరం కేఫ్ ముందు భాస్కర్(30) అనే యువకుడిని కత్తులతో పొడిచి హత్య

‎మాధాపూర్‌లోని శ్రీ సినోమా హోటల్‌లో వర్కర్, కుక్‌గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా ఉప్పరపల్లికి చెందిన భాస్కర్

‎భాస్కర్ ప్రేమ పేరుతో కొంతకాలంగా తమను వెంబడిస్తూ, ఫోన్ ద్వారా వేధిస్తున్నట్లు వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వరంగల్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు

‎పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా అలానే వేధిస్తున్నాడని యువతులు తమ తండ్రి రాజుకు తెలియజేయగా.. ఆయన ఫోన్ చేస్తే దమ్ముంటే హైదరాబాద్‌కు రండి.. చూసుకుందాం” అంటూ సవాల్ విసిరిన భాస్కర్

‎దీంతో రాజు తన బావమరిది కుమారస్వామితో కలిసి హైదరాబాద్‌కు వచ్చి, రామేశ్వరం కేఫ్ ముందు భాస్కర్‌పై కర్రలు, కత్తులతో దాడి

‎తీవ్ర గాయాలతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందగా మాధాపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితులు

‎‎మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మాధాపూర్ పోలీసులు

Search
Categories
Read More
Andhra Pradesh
నంద్యాల జిల్లా కొత్తపల్లి కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారులులతో గడిపారు పిల్లలతో సరదాగా మాట్లాడి వారి ఆ అందిస్తున్న పోషకాహారం గురించి తెలుసుకున్నారు
నంద్యాల జిల్లా కొత్తపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారులతో గడిపాను....
By Chennaiah Kati 2026-06-20 08:34:53 0 63
Telangana
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో : మంచిర్యాల మేయర్, డిప్యూటీ మేయర్లు
మంచిర్యాల గౌరవ శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా...
By Avunoori Mahesh 2026-04-11 06:30:42 0 182
Business & Finance
Mopa Airport Boosts Goa's Trade and Logistics Growth
Mopa  International Airport continues to strengthen Goa's commercial growth by improving...
By Navya Sree 2026-06-30 08:12:11 0 73
Andhra Pradesh
దేశంలోనే మొదటి దళిత సీఎం గా ఎదిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య.
శనివారం మదనపల్లి కలెక్టరేట్లోని PGRS హాల్లో దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి....
By Pagadala Venkateswar 2026-02-15 05:49:44 0 176
Andhra Pradesh
Pawan Kalyan: అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం: పవన్ కల్యాణ్.
ఈ వేడుకలు రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలకు అద్దం పట్టాయన్న పవన్ సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి...
By Pagadala Venkateswar 2026-01-26 11:16:46 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com