రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన అంజుమన్ ఆస్తులు.

0
122

రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన వక్ఫ్ భూముల ప్రభుత్వ వివిధ రూపాల్లో స్వాధినమ్ చేసుకునే ప్రక్రియకు ప్రారంభం చేస్తున్న తరుణంలోజిల్లా మేనార్టీ అధ్యక్షులు ఫఠాన్ సైదా ఖాన్ గ రు గుంటూరు లోని అన్నీ మసీదు ల దగ్గర ముస్లిం మేనార్టీ లు అందరూ కలిసి సేవ్ అంజుమన్ ఆస్తులు కార్యక్రమం.రాస్తా వైఎస్ఆర్ సీపీ నాయకులు గులాం రసూల్ గారు .తూర్పు మైనార్టీ నెఅధ్యక్షుడు లియాక్త అలీ వెస్ట్ మైనార్టీ ఖాసిం బేగ్. రాష్ట్ర మైనార్టీ నాయకులు అప్సర్ భాయ్. జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ షరీఫు దేన్ తూర్పు యువజన అధ్యక్షుడు షేక్ సుభానీ బుల్లెట్ సలీం మరియు వైయస్ఆర్సీపీ మైనర్టీ నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సిద్ధివారిపాలెంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించిన మాజీ MLA "పర్వత"...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్ధివారిపాలెం గ్రామంలో ప్రత్తిపాడు మాజీ...
By BABJI DADALA 2026-01-12 02:27:10 0 266
Andhra Pradesh
మదనపల్లిలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్‌డెడ్.
మదనపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున పుంగునూరు రోడ్డులోని వలసపల్లి నవోదయ పాఠశాల సమీపంలో ఘోర రోడ్డు...
By Pagadala Venkateswar 2026-01-31 08:10:43 0 100
Andhra Pradesh
ఉచిత విద్యా,వైద్యం ప్రభుత్వ బాధ్యత- ఆకిటి అరుణ్ కుమార్ సిపిఐ నగర కార్యదర్శి*
భారత కమ్యూనిస్టు పార్టీ 17వ డివిజన్ శాఖ కార్యదర్శి చినపోతుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చాకలికుంటలోని...
By John Baji 2025-12-21 10:17:20 0 195
Telangana
Grand Sankranthi celebration at Evergreen school
Sankranti celebrations were organized in Evergreen High School in Nelakondapally mandal of...
By Krishna Balina 2026-01-11 04:07:09 0 338
Andhra Pradesh
రామసముద్రం హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ కు ఉత్తమ సేవలకు అవార్డు.
రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో 2004 బ్యాచ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్, విధి...
By Pagadala Venkateswar 2026-01-26 11:28:26 0 100
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com