భూమి తగాదాలతో వృద్ధుడిపై దాడి.
Posted 2026-07-14 06:48:56
0
35
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కోటగ్రామంలోని బి. ఎస్. ఆర్. వడ్డేపల్లి కు చెందిన సీతారామయ్య అనే వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన దాయాదులు జరిపిటి సుధాకర్, అతని కుమారుడు మంజునాథ్ ఇరువురు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి వృద్ధుడిని గాయపరిచారు. రెవెన్యూ అధికారులను పిలిపించి పొలంకు దారి హద్దుల సర్వే చేస్తున్న తరుణంలో దాడి చేశారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న అతన్ని స్థానికులు గమనించి 108 సహాయంతో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తంబళ్లపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దటీజ్ పవన్ కళ్యాణ్.. 15 రోజుల్లోనే వడ్డేశ్వరం యానాదుల కాలనీకి వెలుగులు..
తన దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారం కోసం వేగంగా స్పందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి...
తెలంగాణలో ఏం జరుగబోతున్నది?
దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది....
Chandigarh Sets Bold Climate Goal: 1.26 Crore Tonnes CO₂ Cut by 2030
Chandigarh is charting an ambitious path toward environmental sustainability with its State...
Do You Need Director Identification Number First
A Director Identification Number (DIN) is a unique identification number required for individuals...
పుంగనూరు నియోజకవర్గం : ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగం
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం, సదుంమండలం, చెరుకువారిపల్లి తపాలా కార్యాలయంలో పలువురు...