కనాజిగూడలో కొత్త విద్యుత్ పోల్స్.|

0
81

"రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న స్తంభాల స్థానంలో కొత్త పోల్స్ ఏర్పాటు.. స్థానికుల్లో హర్షం"

మేడ్చల్ మల్కాజ్గిరి జులై 13: ఓల్డ్ ఆల్వాల్ పరిధిలోని కనాజిగూడ బస్తీలో రహదారి మధ్యలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పనులు పూర్తికావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

స్థానికుల సమస్యను గుర్తించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చొరవతో విద్యుత్ శాఖ స్పందించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేసినట్లు బస్తీవాసులు తెలిపారు. దీంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులు, పాదచారులకు ప్రమాదం తగ్గిందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అనిల్ కిషోర్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే బస్తీవాసులు నరేష్, అన్వర్, డేవిడ్, మధు, సురేష్, సుజాత, జమున, కలావతి తదితరులు హాజరయ్యారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
బాల కార్మిక వ్యవస్థ – బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం
గుంటూరు, జనవరి 22: బాల కార్మిక వ్యవస్థ నివారణలో భాగంగా పాన్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని జనవరి 26...
By John Baji 2026-01-22 10:55:35 0 236
Andhra Pradesh
వైయస్ షర్మిల రెడ్డి రెండేళ్లు కావస్తున్న మహా శక్తి పథకం అమలులో లేదు
SCROLL   విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్    -...
By Rajini Kumari 2026-01-13 16:35:40 0 182
Andhra Pradesh
ఇబ్రహీంపట్నంలో వరుస బైకుల దొంగతనాలు
ఇబ్రహీంపట్నం లో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు.....   పోలీసులకే తలనొప్పిగా మారిన దొంగల...
By Rajini Kumari 2026-01-16 12:54:57 0 205
Andhra Pradesh
పుంగనూరులో అగ్నిమాపక వారోత్సవాలు
పుంగనూరులో బుధవారం నాడు అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అగ్నిప్రమాదాల నివారణ,...
By Kothuru Murali 2026-04-16 16:50:17 0 113
Business & Finance
Nidhi Company Registration Strengthens Member Savings
Nidhi Company Registration is an excellent option for promoting savings and providing financial...
By Navya Sree 2026-07-22 04:46:42 0 24
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com