జిహెచ్ఎంసి లో కాలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులు
Posted 2026-07-12 06:10:44
0
94
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు పట్టించుకోవడం లేదు ,పంచాయతీ నుండి మున్సిపాలిటీ ఆ తర్వాత జిహెచ్ఎంసి లో జెట్ స్పీడ్ తో విలీనం చేసుకున్న గవర్నమెంట్ ,అదే స్పీడ్ లో సమస్యలను తీర్చ లేకపోతుందని ప్రజలు విమర్శిస్తున్నారు, ఈ రోడ్ నుండే ప్రభుత్వ పాఠశాల కు పిల్లల తో పాటు ,కాలనీ వాసులు రాకపోకలు సాగదీస్తుంటారు,అసలే వర్ష కాలం అవడం వలన,దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక మలేరియా,డెంగ్యూ వ్యాధులువచ్చే అవకాశాలు ఉన్నందున ,వెంటనే అధికారులు బాగుచేపించాలని ,డిమాండ్ చేస్తున్నారు ,ఆ చుట్టు ప్రక్కల నివాసిస్తున్న ప్రజలు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
100 రోజుల ప్రణాళిక,!! సెట్కూర్ CEO
కర్నూలు :
వంద రోజుల ప్రణాళిక అమలు కావాలి: సెట్కూరు సీఈఓ..
కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్ఏపీ క్యాంప్...
నృసింహుని ప్రసాదల పంపిణీ శ్రీకారం
*నృసింహుని బ్రహ్మోత్సవాల ప్రసాదాల పంపిణీకి శ్రీకారం...*
***************************...
పార్లమెంట్ మార్చ్ ను జయప్రదం చేయండి
మహబూబాబాద్,: భారత్అవాజ్, ఫిబ్రవరి 2: ఆల్ ఇండియా జాయింట్ ఆక్షన్ కమిటీ ఆఫ్ టీచర్...
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను టార్గెట్ చేశారా?
గోషి కట్టుకున్నవాళ్లంతా వైఎస్ కాలేరని సీఎం రేవంత్ ఎవరిని ఉద్దేశించి...
మదనపల్లి లో శ్రీవారి బస్సు ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు.
మదనపల్లె పట్టణంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాల్మీకి వీధికి చెందిన రైతు లక్ష్మీనారాయణ...