రాజంపేటలో రోడ్డుపైనే వంటలు అధికారులకు కనిపించడం లేదా?

0
85

🚨 రాజంపేటలో రోడ్డుపైనే వంటలు... అధికారులకు కనిపించడం లేదా? 🚨

 

మునిసిపాలిటీ అధికారులకు సంబంధిత అధికారులకు ఇది కనిపించలేదా??

 

వీరికి ఏమైనా ప్రత్యేక చట్టం ఉందా లేక ఇంకేమైనా ముడుతున్నాయా అని వాపోతున్న స్థానికులు..

 

🔥 "మమ్మల్ని అడిగేది ఎవరు?" అన్నట్లుగా వ్యవహరిస్తున్న హోటల్ యజమానులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

📍 కడప జిల్లా రాజంపేట పాత బస్టాండ్‌లోని చిట్వేల్ రోడ్డుపై కొన్ని హోటల్ యజమానులు బహిరంగంగా రోడ్డుపైనే వంటలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

💨 వంటల నుంచి వచ్చే పొగ, మంటల కారణంగా చిట్వేల్, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. పొగతో కళ్లు మండిపోతూ, ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

❓ ఆటోలు, ఇతర వాహనాలు రోడ్డుపై ఆగితే వెంటనే చర్యలు తీసుకునే అధికారులు... రోడ్డుపైనే జరుగుతున్న ఈ వంటలను ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 

⚠️ ప్రజల ప్రాణాల కంటే నిబంధనలు ముఖ్యమా? లేక కొందరి ఇష్టారాజ్యమే చట్టమా?

 

👉 సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై జరుగుతున్న వంటలను నిలిపివేసి, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Search
Categories
Read More
Bihar
Foundation Stone Fast-Tracked for Muzaffarpur Airport
Commercial aviation in North Bihar is set for a massive upgrade as final clearances move forward...
By Lokeshwari Panthadi 2026-06-26 12:47:38 0 55
Goa
Goa Congress Opposes Ports Terminal Inauguration
The Goa Congress has opposed the scheduled inauguration of the new Captain of Ports terminal,...
By Navya Sree 2026-06-25 08:40:30 0 121
Andhra Pradesh
54 మంది లబ్ధిదారులకు 55 లక్షల 84 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచూరు పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో గల మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన అండ్...
By Benguluri Madhubabu 2026-06-06 10:00:54 0 146
Telangana
ధాన్యం పై రాజకీయం అన్నదాతలకు అన్యాయం..!
తెలంగాణ : ధాన్యం అమ్మేందుకు అన్నదాత అష్ట కష్టాలు పడుతున్నాడు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య...
By Sunka Santhosh 2026-06-03 18:41:20 0 85
Andhra Pradesh
ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం **
*ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం* మార్కాపురం జిల్లా. పెద్ద దోర్నాల. మండల స్థానిక శివసదనంలో శంకర...
By Chennaiah Kati 2026-03-03 13:05:51 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com