నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమం
Posted 2026-07-09 15:19:23
1
86
నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, మన ప్రజలకు సంబంధించిన భూ సమస్యల శాశ్వత పరిష్కారం, మరియు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై గౌరవ సీఎం గారితో సుదీర్ఘంగా చర్చించాను.
మన నియోజకవర్గ ప్రగతికి ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాను. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆళ్లగడ్డను అన్ని రంగాల్లో మరింత ముందంజలో నిలిపేందుకు, మరిన్ని నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాను. మన ఆళ్లగడ్డ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన ప్రస్థానం ఇలాగే కొనసాగుతుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రజా దర్బార్ ప్రజల సమస్య పరిష్కార వేదిక టిడిపి కార్యాలయం యర్రగొండపాలెం నియోజకవర్గ
ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పరిష్కార వేదిక టిడిపి కార్యాలయం ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి...
నారావారిపల్లె సంక్రాంతి సంబరాలు మంత్రి నారా లోకేష్
*Press Release*
*నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి నారా...
₹504 Crore Fraud Case Highlights Governance Reforms
The Central Bureau of Investigation (CBI) has arrested a senior IAS officer and two former bank...
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు
*Photos :-* అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి...
ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు: శ్రీగణేష్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24 నుంచి జూలై...