నందవరం మండలం ముగతి గ్రామంలో వైయస్సార్ జయంతి వేడుకలు

0
96

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నందవరం మండలం ముగతి గ్రామంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆదేశాలు మేరకు వైయస్సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది ముగతి గ్రామ అధ్యక్షులు బోయబజారమ్మ. మాట్లాడుతూ వైయస్సార్ సంక్షేమ పథకాలు ఆశయాలు ముందుకు సాగించాలని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నాయుడు. దస్తగిరి. ఈరన్న. ఆచారి. శీను. ఇమ్రాన్. దేవవరం. విష్ణు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు వై. ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా.
ఎమ్మిగనూరులో మంత్రాలయం వై. బాలనాగిరెడ్డి కుమారుడు వై.ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంపు...
By Boya Dasthagiri 2026-04-02 10:17:01 0 193
Andhra Pradesh
డిసెంబర్ 22న ప్రజా సమస్యల పరిష్కార వేదిక వినతుల స్వీకరణ డాక్టర్ జి లక్ష్మీశ
*పత్రికా ప్రకటన*  *ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 21, 2025*   *డిసెంబర్ 22న ప్రజా సమస్యల...
By Rajini Kumari 2025-12-21 12:25:54 0 251
Rajasthan
Rajasthan Advances Urban Development and Smart Cities
Rajasthan is accelerating urban development through smart city projects, modern infrastructure,...
By Fathima Safa 2026-06-30 11:58:06 0 59
SURAKSHA
తెలంగాణ పోలీసు సైబర్ సెల్: ఆన్‌లైన్ మోసాలపై అవగాహన
సైబర్ నేరాల నుండి ప్రజలను రక్షించేందుకు తెలంగాణ పోలీసు సైబర్ సెల్ ఈరోజు IT ఉద్యోగులకు అవగాహన...
By Kalaga Sailaja 2026-07-06 05:08:28 0 32
Andhra Pradesh
విజయవాడ పూర్ణానంద పేట శిరిడి సాయిబాబా వార్షికోత్సవ సందర్భంగా హాజరైన వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ  15-04-2026   ప్రచురణార్ధం    పూర్ణానందంపేట శ్రీ షిర్డీ సాయిబాబా...
By Rajini Kumari 2026-04-15 13:07:24 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com