వరసగా మ హిళా దినోత్సవము లు

0
377

రెండో రోజు కొనసాగు తున్న మహిళా దినోత్సవం భాగంగా విశాఖ కలెక్టరేట్‌లో రెవిన్యూ భవన్ ప్రాంగణంలో అత్యంత వైభోగంగా ఉద్యోగుల క్రాంతి వెలుగు లా తేజరిల్లుతూ ఎర్రటి వస్త్రము లు ధరించుకొని మురిసి పోతూ కన్నుల విందుగా అందముతో ఘనంగా మహిళా వేడుకలు జరుపుకున్నారు. మహిళల గొప్పతనం గూర్చి మహిళా వక్తలు ప్రసంగించారు. ప్రారంభానికి ముందు గౌర వము గా మర్యాద పూర్వకంగా ఆనందంతో జిల్లా కలెక్టర్ హరింద్ర ప్రసాద్ గా రని. అదనపు జిల్లా కలెక్టర్ గొబ్బిళ్ల విద్యా దరి గారి నీ సాదరంగా వేదిక పైకి ఆహ్వానించారు.జిల్లా కలెక్టర్ వారు మాట్లాడటం నేటి మహిళల నాటి సమాజ శక్తి అని మహిళలు గూర్చి ప్రసంగించారు. ఉప కలెక్టర్ గారు మాట్లాడుతూ మహిళా దినోత్సవం ఉత్తరాంధ్ర ఐన సముద్ర తీర ఒడ్డున ఉన్న విశాఖ లో జరుపుకోవడం చాలా సంతోషం అని అన్నారు. నేను రాయల సీమ ప్రాంత వాసి అయినా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూ రు మండలం గొల్లపల్లిలో సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నేను తల్లి తండ్రులు సహాయంతో కష్టపడి చదివి ఐఎఫ్ ఎస్ కు నాలుగవ సారి సెలెక్ట్ అయ్యాను. మొదట కందుకూరు లో సబ్ కలెక్టర్ గా . చిత్తూరు జిల్లాలో ఉప కలెక్టర్ గా పని చేసి ఉత్తరాంధ్ర సముద్ర తీరాన ఉన్న విశాఖ జిల్లాకు బదిలీపై వచ్చాను. ఈ ప్రాంతం నాకు చాలా నచ్చింది. అని చెప్పారు. మీరు మీ ఆడపిల్లలను చదివించి వారు కూడా మంచి స్థాయికి తేవ లని మహిళలకు చెప్పారు నిన్న ఆటలు పోటీలలో గెలుపొందిన వారికి బహు మతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో160మంది మహిళలు మహిళ అసోషియన్ నాయకురాలు హౌసింగ్ డి ఇ ఓ అనిత గారు పాల్గొ న్నారు 

Search
Categories
Read More
Telangana
దొంగలను పట్టుకున్న కమలాపూర్ పోలీసులు...!
పెట్రోల్ బంకులను టార్గెట్ చేస్తూ.. ఎక్కువ కమిషన్ ఇస్తామని డబ్బులు తీసుకుని ఫేక్ ఏటీఎంలు ఇస్తూ...
By Prashanth Goindla 2026-02-10 14:57:38 0 295
Andhra Pradesh
చీరాల లో ఏసీబీ దాడులు
బాపట్ల జిల్లా చీరాలలో ఏసీబీ దాడులు నిర్వహించారు. గిద్దలూరు ఇన్చార్జి సబ్ రిజిస్టర్ గా పనిచేసిన...
By Vadlamudi NagaVenkat 2026-03-07 16:58:51 0 785
Karnataka
కర్ణాటక మెట్రో ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ నిధులు - డిప్యూటీ సీఎం శివకుమార్
నిధుల భారం: బెంగళూరుతో సహా మెట్రో ప్రాజెక్టుల వ్యయంలో 80% నిధులు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వమే...
By Triveni Yarragadda 2025-08-11 06:11:54 0 683
Andhra Pradesh
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీకి తూట్లు పొడిచారు: షర్మిల.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం అన్నమయ్య జిల్లాలో ఉపాధి హామీ పరిరక్షణ...
By Pagadala Venkateswar 2026-02-06 04:37:46 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com