హిందూ స్మశాన వాటికను కాపాడండి: కాలనీవాసుల వేడుకోలు

0
1K

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారంలోని హిందూ స్మశానవాటికలో అక్రమ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని జరుగుతున్న ఉద్యమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ లు మద్దతు తెలిపినప్పటికీ, 50 కాలనీ వాసులు సుమారు 200 మంది చాలా రోజుల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ  అధికారులు డంపింగ్ యార్డ్ ఎత్తివేయకపోగా దానిలో అక్రమంగా కట్టడాలు శరవేగంగా జరుగుతున్నాయని ఆదివారం డంపింగ్ యార్డ్ వద్ద ఆందోళన చేపట్టారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తహసిల్దార్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఇది హిందూ స్మశాన వాటిక, స్మశాన వాటికలో అక్రమ డంపింగ్ అక్రమ నిర్మాణాలను అధికారులు ఆపాలని డిమాండ్ చేశారు. కాలనీలో ర్యాలీ, మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్థిక ఒత్తిడిలో తెలుగు ప్రజల జీవితం |
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అధికంగా అప్పుల ఊబిలో చిక్కుకుంటున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది....
By Bhuvaneswari Shanaga 2025-10-23 04:19:00 0 27
Sports
IND vs WI: టెస్ట్ సిరీస్‌లో 5 ఘన విజయాలు |
2025 IND vs WI టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. రెండు...
By Bhuvaneswari Shanaga 2025-10-14 11:20:26 0 63
Kerala
Kerala Marks International Week of the Deaf 2025 |
Kerala is celebrating the International Week of the Deaf with a range of programs designed to...
By Bhuvaneswari Shanaga 2025-09-22 10:27:11 0 76
Andhra Pradesh
ఎమ్మెల్యే సారు మన ఎమ్మార్వో ఆఫీస్ ఒక్కసారి చూడు... అంటూ నగర పంచాయతీ ప్రజల ఆవేదన
గూడూరు ఎమ్మార్వో కార్యాలయ నిర్మాణం జరిగేనా,,, మండలం లోని ఎమ్మార్వో కార్యాలయం శిథిలమై దాదాపు 13...
By mahaboob basha 2025-07-23 14:21:59 0 765
Andhra Pradesh
ఆధ్యాత్మిక ప్రదేశాల్లో వనరక్షణ ఉద్యమం |
ఆలయ కొండలపై పచ్చదనం పెంపొందించేందుకు సీడ్ బాల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా...
By Bhuvaneswari Shanaga 2025-10-06 06:13:53 0 30
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com