హిందూ స్మశాన వాటికను కాపాడండి: కాలనీవాసుల వేడుకోలు

0
1K

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారంలోని హిందూ స్మశానవాటికలో అక్రమ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని జరుగుతున్న ఉద్యమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ లు మద్దతు తెలిపినప్పటికీ, 50 కాలనీ వాసులు సుమారు 200 మంది చాలా రోజుల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ  అధికారులు డంపింగ్ యార్డ్ ఎత్తివేయకపోగా దానిలో అక్రమంగా కట్టడాలు శరవేగంగా జరుగుతున్నాయని ఆదివారం డంపింగ్ యార్డ్ వద్ద ఆందోళన చేపట్టారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తహసిల్దార్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఇది హిందూ స్మశాన వాటిక, స్మశాన వాటికలో అక్రమ డంపింగ్ అక్రమ నిర్మాణాలను అధికారులు ఆపాలని డిమాండ్ చేశారు. కాలనీలో ర్యాలీ, మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు.

Search
Categories
Read More
Gujarat
Shardiya Navratri 2025 Celebrations Begin in Gujarat |
Shardiya Navratri, one of the most celebrated Hindu festivals, begins today across Gujarat....
By Bhuvaneswari Shanaga 2025-09-22 12:13:45 0 47
Telangana
జీడి సంపత్ కుమార్ గౌడ్ చొరవతో స్పందించిన అధికారులు హర్షించిన బస్తీ వాసులు
ఓల్డ్ మల్కాజిగిరి 140 డివిజన్ ముస్లిం బస్తీలో ఎదుర్కుంటున్న సమస్యలను తక్షణమే అధికారులు దృష్టికి...
By Vadla Egonda 2025-07-15 05:51:03 0 952
International
ట్రేడ్‌ వార్‌ సముద్రంలోకి.. నౌకలపై ఫీజులు |
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి ముదిరింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...
By Bhuvaneswari Shanaga 2025-10-14 12:16:33 0 33
Telangana
₹1,15,600కి చేరిన బంగారం, పెట్టుబడిదారుల ఆసక్తి |
బంగారం డిసెంబర్ ఫ్యూచర్స్ ధర MCXలో రికార్డు స్థాయైన ₹1,15,600కి చేరింది. అంతర్జాతీయంగా డాలర్...
By Bhuvaneswari Shanaga 2025-09-29 13:03:53 0 37
Andhra Pradesh
బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం
రహదారులు నిర్మించండి తూర్పు బీసీ కాలనీలోని 5వ వార్డులో వర్షాలకు రహదారులన్నీ బు రదమయమై ప్రజలకు...
By mahaboob basha 2025-09-30 14:32:03 0 91
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com