చేప ప్రసాదం పంపిణీ

0
1K

రాష్ట్ర ప్రజలందరికి మృగశిర కార్తె శుభాకాంక్షలు.

నేడు,రేపు చేప ప్రసాదం పంపిణీ-పటిష్ట ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.

రెండు రోజుల పాటు పంపిణీ చేయనున్న బత్తిని సోదరులు.

తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి రానున్న ఆస్తమా బాధితులు.

చేప ప్రసాదం కోసం 1.5 లక్షల కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేసిన మత్స్య శాఖ.

కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు ఈ సారి టోకెన్లను పంపిణీ చేస్తున్న అధికారులు.

భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు.

Search
Categories
Read More
Andhra Pradesh
గూడూరు పట్టణంలోలో ,ఏఐటీయూసీ కార్మిక సంఘాల మహాసభ ఘనంగా నిర్వహించారు. ఏఐటియుసి,
బహిరంగ సభకు, ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు, బీడీల శ్రీనివాసులు అధ్యక్షత వహించగా, ముఖ్య...
By mahaboob basha 2025-12-06 01:01:27 0 304
Bharat
Civil Services Exam Registrations Witness a Slight Decline in Hyderabad Prelims 2025 scheduled for Sunday
Civil Services Exam Registrations Witness a Slight Decline in HyderabadPrelims 2025 scheduled for...
By BMA ADMIN 2025-05-24 08:15:10 0 2K
Andhra Pradesh
అంబటి అరెస్టు అన్యాయం మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
బాపట్ల : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశ్యపూర్వకంగానే రెచ్చగొట్టి, దాడులకు తెగబడి అరెస్టు...
By Gadiyapudi Narendra 2026-02-04 16:53:00 0 77
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com