చినరాయుని చెరువులో నీటి కలుపు తొలగింపు.|

0
70

"ఆలస్యానికి తావు లేకుండా పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశం"

మేడ్చల్ మల్కాజ్గిరి : మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని  ఆల్వాల్  చినరాయుని  చెరువులో కొనసాగుతున్న హైసింత్ (నీటి కలుపు) తొలగింపు పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా యాదగిరి, కాలనీ సభ్యులతో కలిసి చెరువును సందర్శించిన ఆమె పనుల పురోగతిని పరిశీలించారు.

హైసింత్  (నీటి కలుపు) తొలగింపు పనులను ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. స్థానికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని నాణ్యతతో పనులు పూర్తి చేసి చెరువు పరిశుభ్రతను పరిరక్షించాలని ఆమె పేర్కొన్నారు.

#Sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
అన్నమయ్య జిల్లాలో జలజీవన్ మిషన్ కింద రూ. 2370 కోట్లతో అమలవుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను...
By Pagadala Venkateswar 2026-04-02 05:42:41 0 147
Business & Finance
₹504 Crore Fraud Case Highlights Governance Reforms
The Central Bureau of Investigation (CBI) has arrested a senior IAS officer and two former bank...
By Navya Sree 2026-07-01 08:42:11 0 109
Business & Finance
June GST Growth Supports Nagaland's Development
India's Goods and Services Tax (GST) collections increased 13.9% year-on-year to ₹1.94 lakh crore...
By Navya Sree 2026-07-02 13:16:09 0 48
Goa
Tourist Dies After Falling Into Rough Baga Sea Waters
A 34-year-old tourist from Karnataka lost his life after slipping from rocks along the...
By Navya Sree 2026-06-25 06:48:04 0 51
Andhra Pradesh
Chandrababu: ప్రతి ప్రాణమూ విలువైందే.. నిబంధనల అమలులో కఠినంగా ఉండండి: కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ‌ కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం మహిళలపై నేరాల...
By Pagadala Venkateswar 2026-03-13 07:34:20 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com