గుట్కా ఉమ్మడం, ప్రాణం తీసింది.

0
155

కిటికీ నుండి ఉమ్మి వేస్తున్న క్రమంలో మరో వాహనం ఢీకొట్టింది

ర్ణాటక ఆర్టీసీ బస్సు  లోని ప్రయాణికుడి  ఘోర ప్రమాదం


హైదరాబాద్:::కర్ణాటక రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వ రవాణా సంస్థ కు చెందిన ఒక బస్సులో ఒక ప్రయాణికుడు  అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి.జాతీయ హైవే మీద నార్త్ అండ్ వెస్ట్ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తున్న క్రమంలో, బస్సులో ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు  సరదాగా గుట్కాను నమ్ములుతూ సాఫీగా ప్రయాణం సాగిస్తున్నాడు, అదే క్రమంలో నోటిలోని గుట్కా ఎక్కువగా నమిలిన అనంతరం, ఉంచి పరిస్థితికి వచ్చింది, ఇప్పుడు నోటిలోని గుట్కాను, బస్సు కిటికీ నుండి తల బయటికి వేసి ఉంచుదామని నిర్ణయించుకున్నాడు ఆ ప్రయాణికుడు, హైవే మీద ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు లోపల కూర్చుని ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు చివరికి కిటికీనుండి తల భాగం బయటికి వేసి నోటిలోని గుట్కా ఉంచడం ప్రారంభించాడు అంతే, ఎదురుగా వస్తున్న వాహనం ఆర్టీసీ బస్సు పక్కనుండి, రొయ్యని దూసుకు వెళ్లడంతో ప్రయాణికుని తల మొండెం నుండి విరిగిపోయి లుజ్జునుజ్జుగా అయింది. ఆర్టీసీ బస్సుతోపాటు కొద్ది దూరం రోడ్డు అంతా ప్రయాణికుని రక్తంతో మడుగుల మారింది. గమనించిన డ్రైవర్ ఇతర వాహనదారులు బస్సులు ఆపి పోలీసులకు సమాచారం సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపడుతున్నారు.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ అమాయకుడు తన గమ్యం చేరుకొనుటకు, రాష్ట్ర ఆర్టీసీ బస్సు సహాయంతో గమ్యానికి చేరుకొని తన కలల సహకారం కొరకు కృషి చేస్తూ, ఆర్థిక స్తోమత లేని ఆ వ్యక్తి ఆర్టీసీని నమ్ముకొని, తన ప్రయాణంతోపాటు జీవిత ప్రయాణాన్ని ఎంతో ఆశలతో కొనసాగించుకునే క్రమంలో, ఒక చిన్న చెడు వ్యసనాలకు బానిసై ఉన్న ఆ వ్యక్తి, ఐదు పది రూపాయల గుట్కా, ఆ కుటుంబ కలలను ఆ వ్యక్తి, ఎంతో ఆశతో వేచి చూస్తున్న ఆ గమ్యానికి చేరుకోక ముందే యమలోకానికి వెళ్లాడు. కర్ణాటక రాష్ట్రంలో గుట్కా ఊంచి వేసే క్రమంలో  జరిగిన సంఘటన అమాయక వ్యక్తి మృతి వాత పడిన వీడియో సామాజిక మాధ్యమంలో, ఐదు రూపాయల గుటుక ప్రాణం తీసింది అని వైరల్ గా మారింది.

Search
Categories
Read More
Andhra Pradesh
TDP మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళి
వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్   టిడిపి...
By Rajini Kumari 2025-12-23 10:27:53 0 200
Andhra Pradesh
ఆటలతో ఉద్యోగులలో మానసిక స్థైరం: కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  క్రీడలతో ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-10 13:55:51 0 227
Andhra Pradesh
రోడ్డు ప్రమాదాల నివారణకు ముమ్మర తనిఖీలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు...
By Benguluri Madhubabu 2026-03-30 11:58:09 0 204
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a messenger —...
By Pulse 2025-05-24 06:19:07 0 3K
Andhra Pradesh
వీబీ.జీ.రామ్.జీ ఏప్రిల్ లో ‌మర్చి నెలాఖరు వరకు పాత విధానం లో నే ఉపాధి హామీ పథకం రాష్ట్ర లకు కేంద్రం స్పష్టత.
ఈఏడాది మార్చి వరకు పాత విధానం లో నే ఉపాధి హామీ పథకం అమలు చేయానున్నారు ఏప్రిల్ నుంచి ప్రారంభమైయ్యే...
By Karapati Gopi 2026-01-03 01:08:43 0 716
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com