రామసముద్రంలో కర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్.

0
61

సోమవారం రామసముద్రంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి, అక్రమంగా కర్ణాటక మద్యం నిల్వ ఉంచిన ఉగిని నాగరాజ్, ఉగిని ప్రశాంత్ కుమార్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 62 మద్యం పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు, నిందితులను మదనపల్లె కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించి, మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో కొడవలి పట్టుకుని యువకుడు వీరంగం
మదనపల్లెలో బుధవారం ఓ యువకుడు కొడవలి పట్టుకుని రోడ్డుపై వీరంగం సృష్టించడంతో కలకలం రేగింది....
By Pagadala Venkateswar 2026-02-18 06:56:41 0 156
Andhra Pradesh
జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్.
మదనపల్లెలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను...
By Pagadala Venkateswar 2026-04-18 03:57:38 0 106
Telangana
మొహరం పండగ పురస్కరించుకొని మౌలాలికి విచ్చేసిన మైనంపల్లి.
 మొహరం పండుగ సందర్భంగా మౌలాలి చౌరస్తాకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి...
By Sidhu Maroju 2025-07-06 17:03:01 0 1K
Andhra Pradesh
అమరావతిలో చంద్రబాబును కలిసిన టిడిపి నాయకులు
గురువారం అమరావతిలోని సచివాలయంలో పుంగనూరు టీడీపీ నేత వెంకటరమణ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును...
By Kothuru Murali 2025-12-26 06:13:47 0 212
Goa
Goa Govt Questions Tejpal Acquittal in High Court Hearing
The Goa government has challenged the acquittal of journalist Tarun Tejpal in the High Court...
By Navya Sree 2026-06-25 09:38:03 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com