రైతు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి: ఏపీ రైతు సంఘం.

0
43

మదనపల్లెలో జరిగిన ఏపీ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ప్రథమ మహాసభలో, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొగాకు, మిర్చి, పత్తి, వరి, టమోటా వంటి పంటలకు ధరలు లేక రైతులు నష్టపోతున్నారని, వారికి గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన కోరారు. రైతు ఆధారిత పరిశ్రమలు, కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయాలని, హంద్రీ-నీవా కాలువలు పూర్తి చేయడం, పంటల బీమా, పాడి రైతులకు మద్దతు, టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి డిమాండ్లను సమావేశంలో చేశారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Tirumala: తిరుమలకు వెళుతున్న కారులో అలిపిరి వద్ద భారీగా నగదు స్వాధీనం.
అలిపిరి వద్ద సాధారణ తనిఖీల్లో రూ.60 లక్షల నగదును గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది నాణేల మార్పిడి...
By Pagadala Venkateswar 2026-03-10 12:57:30 0 291
Andhra Pradesh
పుంగనూరు: అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి.
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరిని...
By Kothuru Murali 2026-01-30 04:35:00 0 271
Andhra Pradesh
డిసెంబర్ 21వ తేదీన పోలియో డేను విజయవంతం చేద్దాం
*' డిసెంబర్ 21' పోలియో డేను విజయవంతం చేద్దాం:ఎమ్మెల్యేలు వెనిగండ్ల,వర్ల*   *పోలియో డే...
By Rajini Kumari 2025-12-18 11:20:44 0 228
Andhra Pradesh
సీఎం సహాయనిధి: నజమాకు రూ.51 వేల చెక్కు అందజేత
పుంగనూరు పట్టణంలోని 24వ వార్డుకు చెందిన నజమా అనే హార్ట్ స్ట్రోక్ బాధితురాలికి ముఖ్యమంత్రి...
By Kothuru Murali 2026-04-08 07:43:48 0 129
Business & Finance
Manipur Accelerates Digital Growth for MSMEs
The Manipur government is promoting the digital transformation of micro, small, and medium...
By Navya Sree 2026-07-02 09:02:37 0 51
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com