తెలుగులో వంద మార్కులు సాధించిన విద్యార్థినులకు సన్మానం

0
89

తిరుపతిలోని ఉండు యూత్ హాస్టల్ లో జై తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో తెలుగులో వందకు వంద మార్కులు సాధించిన విద్యార్థినులు హర్షిత, టి.నవ్య, అఫ్రీన్ ఖాన్, గాయత్రి, ఏ.నవ్యలను ప్రశంసా పత్రాలు, మెడల్స్ తో శుక్రవారం సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ జిల్లా వ్యవస్థాపకులు శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. వంద మార్కులు సాధించేలా కృషి చేసిన పుంగనూరు జిల్లా పరిషత్ ఉన్నత బాలికోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు శ్రీ జీ వి రమణను కండువా, మెమొంటోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుగుణ ముత్యాలు కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీవారి అన్నదానానికి 12 టన్నుల కూరగాయల వితరణ.
అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ రాయల్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి...
By Pagadala Venkateswar 2026-04-28 03:45:04 0 95
Telangana
అంబులెన్స్ పై కూలిన చెట్టు.... నర్సంపేట నుంచి వరంగల్ వెళ్తున్న 108 అంబులెన్స్ పై చెట్టు కూలి పడింది.......!
భారత్ అవాజ్ న్యూస్: 17 మే రోజున నర్సంపేట : సాధారణంగా అంబులెన్స్ లోపేషెంట్లను తరలిస్తుంటారు....
By Gujile Ramu 2026-05-17 01:59:38 0 130
Tamilnadu
Supreme Court Reviews Tamil Nadu Medical Seat Transfer
The Supreme Court has agreed to examine a petition challenging the Tamil Nadu government's...
By Navya Sree 2026-06-25 13:11:09 0 79
International
Breaking News from Iran
ఇరాన్‌ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ...
By Terli Ashok 2026-04-03 17:40:30 0 613
Uttar Pradesh
Ghazipur Tense After Mob Attacks Police Escorting Encounter Suspect's Body
Tensions are high in Ghazipur, Uttar Pradesh, following a police encounter that killed a man...
By Tejaswini Komanduru 2026-06-05 07:35:37 0 68
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com