తెలుగులో వంద మార్కులు సాధించిన విద్యార్థినులకు సన్మానం

0
90

తిరుపతిలోని ఉండు యూత్ హాస్టల్ లో జై తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో తెలుగులో వందకు వంద మార్కులు సాధించిన విద్యార్థినులు హర్షిత, టి.నవ్య, అఫ్రీన్ ఖాన్, గాయత్రి, ఏ.నవ్యలను ప్రశంసా పత్రాలు, మెడల్స్ తో శుక్రవారం సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ జిల్లా వ్యవస్థాపకులు శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. వంద మార్కులు సాధించేలా కృషి చేసిన పుంగనూరు జిల్లా పరిషత్ ఉన్నత బాలికోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు శ్రీ జీ వి రమణను కండువా, మెమొంటోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుగుణ ముత్యాలు కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అనిల్ రావిపూడి కామెంట్స్
మన శంకర్ వరప్రసాద్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడకి వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి...  ...
By Rajini Kumari 2025-12-30 10:51:48 0 216
Karnataka
Water Resource Management and Conservation in Karnataka
Karnataka is strengthening water resource management and conservation efforts to address growing...
By Fathima Safa 2026-06-17 06:38:24 0 94
SURAKSHA
Keeping Islands Quiet: Lakshadweep’s Noise Regulations
To preserve the serene and tranquil atmosphere that defines the Lakshadweep archipelago, the...
By Lokeshwari Panthadi 2026-07-03 08:00:08 0 59
Andhra Pradesh
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, బాగుపడిన పాఠశాల ఆవరణ
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, బాగుపడిన పాఠశాల ఆవరణ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారి...
By Chennaiah Kati 2026-07-17 08:01:52 0 39
Andhra Pradesh
అనంతపురం: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
ప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యం... జిల్లా అంతటా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు  జిల్లా ఎస్పీ శ్రీ పి....
By Eslavath RameshNaik 2026-01-23 11:22:02 0 510
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com