నిజామాబాద్: బోధన్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి, జిల్లా వైద్య & ఆరోగ్య సేవల సమన్వయ అధికారి (DCHS) డా. శ్రీనివాస్ ప్రసాద్ మరియూ. కవితా రెడ్డి చైర్‌పర్సన్, గవర్నింగ్ కౌన్సిల్

0
118

ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాహుల్ గారితో కలిసి ఆసుపత్రి పనితీరును సమీక్షించాను.ఈ సందర్భంగా రోగులతో, ఆసుపత్రి సిబ్బందితో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నాను. ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉన్న వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ప్రజారోగ్య సేవల మెరుగుదల కోసం నిరంతరం కృషి చేస్తూ, ఆసుపత్రుల పనితీరును పర్యవేక్షించడం కొనసాగిస్తామ నీ అన్నారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలోAP NGO రాష్ట్ర అధ్యక్షులు ఏకగ్రీవ ఎన్నిక
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *విజ‌య‌వాడ‌, డిసెంబ‌ర్ 22,...
By Rajini Kumari 2025-12-23 07:28:50 0 183
Telangana
మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు
మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు మంచిర్యాలకు చెందిన ఎస్కే ఇమ్రాన్ కు భార్య చింతల...
By Pinnehasan Odela 2026-01-10 12:10:32 0 221
Andhra Pradesh
మున్సిపాలిటీకి ఉచితంగా ట్రాక్టర్ అందజేసిన కాంట్రాక్టర్ పాలేటి సతీష్
నందిగామ పట్టణం కమ్మ కళ్యాణ మండపం నందు శుక్రవారం నాడు కాంట్రాక్టర్ పాలేటి సతీష్ సౌజన్యంతో నందిగామ...
By Patan Khuddus 2026-05-08 10:32:05 0 286
Business & Finance
Repair Your Credit Score for Better Loan Approval
Repairing your credit score is essential for improving your financial credibility and increasing...
By Navya Sree 2026-07-20 06:23:23 0 25
Entertainment
Indian Stars Ignite the Red Carpet at Cannes Film Festival
The 2026 Cannes Film Festival has seen an extraordinary turnout from Indian cinema, captivating...
By Dunna Jessicaruth 2026-05-18 11:53:58 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com