నిజామాబాద్
Posted 2026-06-18 12:37:51
0
139
చిన్నాపూర్ నర్సరీ నుండి నందిపేట్ గ్రామానికి 3,000 మొక్కలు కేటాయించాలని కోరుతూ నందిపేట్ సర్పంచ్ శ్రీ ఎర్రం లింగం గారు ఈ రోజు నూడా చైర్మెన్ కేశవేణు ను మర్యాదపూర్వకంగా కలిశారు.
సర్పంచ్ గారి వినతిపై సానుకూలంగా స్పందించిన నూడా చైర్మెన్ కేశవేణు గారు వెంటనే చర్యలు తీసుకుని, చిన్నాపూర్ నర్సరీ నుండి నందిపేట్ గ్రామానికి 3,000 మొక్కలను కేటాయించారు.నందిపేట్ గ్రామ అభివృద్ధి కోసం సహకరించిన నూడా చైర్మెన్ కేశవేణు గారికి సర్పంచ్ ఎర్రం లింగం గారు కృతజ్ఞతలు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Gas Leak Incident Highlights Worker Safety Concerns
More than 40 migrant workers from Jharkhand are returning home after a gas leak at a factory in...
గ్యాస్ లారీ డీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద గ్యాస్ సిలిండర్ తో వెళ్తున్న లారీ,...
ఎమ్మెల్యే సుజనా చౌదరి గో సేవ
ఎమ్మెల్యే సుజనా చౌదరి గోసేవ.. ...
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
దళారులను నమ్మి మోసపోవద్దు......!
*దళారులను నమ్మి మోసపోవద్దు....*
- *ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన..*
-...