పుంగనూరులో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
Posted 2026-06-24 17:10:47
0
75
పుంగనూరు పట్టణంలోని నానాసాహెబ్పేటకు చెందిన బాబా కుమారుడు అహ్మద్ భాషా (46) ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత ఆదివారం నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్లల్లో పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ వాసు తెలిపారు. అహ్మద్ భాషా ఆచూకీ తెలిసినచో పోలీసులకు సమాచారం అందించాలని కోరారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దేశంలోనే మొదటి దళిత సీఎం గా ఎదిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య.
శనివారం మదనపల్లి కలెక్టరేట్లోని PGRS హాల్లో దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి....
పేద ఇస్త్రీ వృత్తిదారులకు 20 మందికి ఎల్పిజి ఇస్త్రీ పెట్టెల పంపిణీ
*పేద ఇస్త్రీ వృత్తిదారులకు రోటరీ సాయం*
*20 మందికి ఉచిత ఎల్పీజీ ఇస్త్రీ పెట్టెల...
Rajasthan Advances Business-Friendly Reforms
The Rajasthan Government is advancing business-friendly reforms through simplified regulations,...
దోర్నాల పట్టణం లోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో డాక్టర్ డార్మెంటరీ శంకుస్థాపన
దోర్నాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ డార్మెంటరీ కీ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసి...
Protect Your Brand with Trademark Registration Today
A trademark protects your brand's name, logo, slogan, symbol, or unique identity from...